లేటెస్ట్

సీఎం జగన్ ను కలిసిన కర్ణాటక సీఎం కొడుకు నిఖిల్

ఆంధ్రప్రదేశ్ కొత్త ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ప్రముఖులు కలుస్తున్నారు. కొత్తగా సీఎంగా పగ్గాలు తీసుకున్న జగన్ ను కలిసి శుభాకాంక్షలు అందజేస్తు

Read More

ఏ కష్టమొచ్చిందో..! చెట్టుకు ఉరేసుకున్న యువతీ, యువకుడు

ఎవరేమన్నారో.. ఏ కష్టమొచ్చిందో గానీ.. ఓ యువతి.. ఓ యువకుడు.. ఒకే చెట్టుకు ఉరేసుకుని ఉసురు తీసుకున్నారు. ఈ దారుణం ఉత్తర్ ప్రదేశ్ లో జరిగింది. యూపీలోని ఈత

Read More

ఇంటిముందు పడుకుంటే.. తల నరికి తీసుకుపోయాడు

ఘోరం. వార్త వింటేనే దారుణమనిపించే న్యూస్ ఇది. ఒడిశాలో జరిగింది ఈ ఒళ్లు గగుర్పొడిచే నేరం. ఒడిశాలోని సంబాల్ పూర్ లో ఓ వ్యక్తి ఇంటి ముందు పడుకుని ఉన్నాడు

Read More

పార్టీ మారిన MLAలు, MLCలకు హైకోర్టు నోటీసులు

రాష్ట్రంలో పార్టీ మారిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు నోటీసులిచ్చింది హైకోర్టు. అసెంబ్లీ స్పీకర్, శాసనమండలి చైర్మన్ తో పాటు..  అసెంబ్లీ, మండలి కార్యదర్శిల

Read More

వరల్డ్ కప్ : నేటి మ్యాచ్ కి వర్షం అడ్డంకి

బ్రిస్టల్‌: ప్రపంచకప్‌లో భాగంగా మరికాసేపట్లో ప్రారంభంకావాల్సిన బంగ్లాదేశ్‌ X శ్రీలంక మ్యాచ్‌ వర్షం కారణంగా ఆలస్యమయ్యేట్టు ఉంది. ప్రస్తుతం మైదానంలో వర్

Read More

RBI గుడ్ న్యూస్ : మినిమమ్ బ్యాలెన్స్ బాదుడుకు చెక్

బ్యాంక్ ఖాతా దారులకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI)  గుడ్ న్యూస్ చెప్పింది. బేసిక్ సేవింగ్స్ బ్యాంకు డిపాజిట్ ఖాతాలు (బీఎస్‌బీడీఏ), లేదా నో ఫ్రిల్స్

Read More

దూసుకొస్తున్న తుఫాను ‘వాయు’

గుజరాత్ సముద్ర తీరం అల్లకల్లోలంగా మారింది. తుఫాను తీరంవైపు దూసుకొస్తోంది. ఈ తుఫానుకు వాయు అని పేరు పెట్టారు వాతావరణ శాఖ అధికారులు. వాయు తుఫాను … తీవ్ర

Read More

వరల్డ్ కప్ లో భారత్ కు షాక్ : ధావన్ కు 3 వారాలు విశ్రాంతి

లండన్‌: వరల్డ్ కప్ లో జోరుమీదున్న టీమిండియాకు బ్యాడ్ న్యూస్. ఓపెనర్ శిఖర్ ధావన్ 3వారాలపాటు టీమ్ కు దూరం కానున్నాడు. ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో ధావ

Read More

మైక్రోసాఫ్ట్‌‌ 70 లక్షల కోట్లు

టెక్నాలజీ ప్రపంచంలో ముప్ఫై ఏళ్లుగా రారాజుగా వెలుగొందుతున్న మైక్రోసాఫ్ట్‌‌ మార్కెట్‌‌ కాపిలైజేషన్‌‌ జూన్‌‌ 7న ట్రిలియన్‌‌ డాలర్ల (రూ.70 లక్షల కోట్లు) మ

Read More

కైలాస మానస సరోవర యాత్ర ప్రారంభం

ఇండియా, నేపాల్, చైనా సరిహద్దుల మీదుగా సాగే కైలాస మాసన సరోవర యాత్ర ఈ ఏడాది ప్రారంభమైంది. యాత్రికుల ఫస్ట్ బ్యాచ్ ను విదేశాంగ మంత్రి ఎస్. జయశంకర్ ఢిల్లీల

Read More

టీసీఎస్‌‌ మళ్లీ టాప్‌‌ ప్లేస్‌‌కి

న్యూఢిల్లీ : మార్కెట్‌‌ కాపిటలైజేషన్‌‌లో టెక్నాలజీ దిగ్గజం  టీసీఎస్‌‌ మరోసారి రిలయన్స్‌‌ను ఓవర్‌‌టేక్‌‌ చేసింది. సోమవారం ట్రేడింగ్‌‌ ముగిసే సరికి టీసీ

Read More

రియల్‌‌మీని మరింత విస్తరిస్తాం

హైదరాబాద్‌‌, వెలుగు: బడ్జెట్‌‌ ధరల్లో నాణ్యమైన స్మార్ట్‌‌ఫోన్లను విక్రయించే చైనా కంపెనీ రియల్‌‌మీ   తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల్లో కంపెనీని మరింత

Read More

ఫ్లిప్​కార్ట్​ అవుతోంది.. పక్కా లోకల్​

అగ్రరాజ్యం అమెరికా కంపెనీ వాల్‌‌‌‌మార్ట్‌‌‌‌కు చెందిన ఫ్లిప్‌‌‌‌కార్ట్‌‌‌‌ దిగుమతులను వేగంగా తగ్గించుకుంటోంది. అత్యధిక వస్తువులను ఇండియాలోనే తయారు చేయ

Read More