లేటెస్ట్

ఢిల్లీలో రికార్డ్ టెంపరేచర్ నమోదు

న్యూఢిల్లీ: ఢిల్లీలో ఎండలు మండిపోతున్నయి.. సోమవారం ఏకంగా రికార్డు స్థాయిలో 48 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. జూన్​నెలలో నమోదైన ఉష్ణోగ్రతల్లో ఇదే అత్యధికమ

Read More

ఓటేయలేదు.. పైసలిచ్చేయ్‌‌

తమ దగ్గర డబ్బులు తీసుకుని ఓటెందుకు వేయలేదంటూ శాయంపేట మండలం కొత్తగట్టుసింగారంలో టీఆర్‌‌ఎస్‌‌ నేత పొలెపెల్లి శ్రీనివాస్‌‌రెడ్డి తనపై దాడి చేశారని బత్తిన

Read More

హైదరాబాద్​కు బుల్లెట్ ట్రైన్!

టోక్యో: అభివృద్ధిలో మెరుపు వేగంతో దూసుకెళ్తున్న భాగ్యనగిరికి అంతే స్పీడున్న హైస్పీడ్‌ రైల్‌ నెట్‌వర్క్‌ (బుల్లెట్‌ ట్రైన్‌) వచ్చే అవకాశముంది. హైదరాబాద

Read More

నింగి నుంచి నేలకు..యువీ ఒక్కడే

స్టయిలిష్‌‌ ఆటతో పరిమిత ఓవర్ల క్రికెట్‌‌ను కొత్త పుంతలు తొక్కించి.. మైదానం లోపలా.. బయట ఎదురైన సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొని.. కేన్సర్‌‌ను జయించి.. పనైపో

Read More

ములాయంకు సీఎం యోగీ పరామర్శ

లక్నో : ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్ .. సమాజ్ వాదీ పార్టీ సీనియర్ నాయకుడు ములాయం సింగ్ యాదవ్ ను ఆయన ఇంట్లో కలిశారు. లక్నోలో ఈ సాయంత్రం మ

Read More

టీవీ9 లోగోను రవిప్రకాశ్ రూ.99వేలకు అమ్మేశారు

కంపెనీ నాది.. నా ఇష్టం అని రవిప్రకాశ్ చెప్పారు శివాజీకి నోటీసులు ఇచ్చాం.. కానీ తప్పించుకుంటున్నాడు హైకోర్టులో వాదనలు వినిపించిన ప్రభుత్వం తరఫు లాయర్ ట

Read More

కొండల్లో ట్రాఫిక్ జామ్ : యాత్రికుల నరకయాతన

రోడ్లపై ట్రాఫిక్ జామ్ కామన్. కానీ… హిమాచల్ ప్రదేశ్ , ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లోని కొండ ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ అవుతోంది. ప్రఖ్యాత టూరిజం ప్రాంతాలు, ఆధ్

Read More

రేడియో జాకీలుగా మారిన సంగారెడ్డి జిల్లా జైలు ఖైదీలు

ఖైదీల్లో పరివర్తన తెచ్చేందుకు తెలంగాణ జైళ్ళ శాఖ ఎన్నో సంస్కరణ కార్యక్రమాలు చేపట్టింది. దాంతో ఇప్పుడు చాలా జైళ్ళల్లో ఖైదీల సంఖ్య తగ్గిపోతోంది. సంస్కరణల

Read More

సాహో టీజర్ వచ్చేస్తోంది.. ఇక థియేటర్లలో మోత

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన మోస్ట్ అవైటెడ్ మూవీ ‘సాహో’ విడుదలకు సిద్ధమవుతోంది. మూవీని ఆగస్ట్ 15న విడుదల చేస్తామని ఇప్పటికే చిత్రయూనిట్ ప్రకటించి

Read More

ఈనెల 17న 119 గురుకులాల ప్రారంభం

హైదరాబాద్ : ఈ నెల 17న రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో గురుకుల పాఠశాలలను ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రతి నియోజకవర్గానికి ఒ

Read More

నిందితులు చేసే తప్పుడు ప్రచారం నమ్మొద్దు : పోలీసులు

హైదరాబాద్ : మల్టీ లెవెల్ స్కీమ్స్, క్రిప్టో కరెన్సీ పేరుతో వేలమందిని మోసం చేసి.. రూ.కోట్లు కొల్లగొట్టిన ఘరానా మోసగాడు, పలు కేసుల్లో పరారీలో ఉన్న నింది

Read More

రూ.36, రూ.52ల చెక్కులు.. మల్లన్నసాగర్ బాధితులకు పరిహారం

మల్లన్నసాగర్ ముంపు బాధితులకు చెట్లు కింద ఇస్తున్న పరిహారంపై వివాదం నడుస్తోంది. పెద్ద పెద్ద చెట్లకు నష్టపరిహారం 36 రూపాయలు, 52 రూపాయల చెక్కులు పంపిణీ చ

Read More

కథువా రేప్ కేసులో దోషులకు శిక్షలు ఖరారు..

కథువా రేప్ కేసులో దోషులకు శిక్షలు ఖరారు చేసింది పంజాబ్ లోని పఠాన్ కోట్ కోర్టు. ముగ్గురికి యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. దోషులు దీపక్ ఖజూరియా, సాం

Read More