న్యూఢిల్లీ: ఢిల్లీలో ఎండలు మండిపోతున్నయి.. సోమవారం ఏకంగా రికార్డు స్థాయిలో 48 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. జూన్నెలలో నమోదైన ఉష్ణోగ్రతల్లో ఇదే అత్యధికమని అధికారులు చెప్పారు. ఆల్టైం రికార్డు ఉష్ణోగ్రత 48.4 డిగ్రీలు.. 1998లో మే 26న పాలం అబ్జర్వేటరీ ఈ టెంపరేచర్ను నమోదు చేసిందని ఐఎండీ ఏడీజీ దేవేంద్ర ప్రధాన్చెప్పారు. ఉత్తర భారతం మీదుగా వీస్తున్న వడగాలుల కారణంగా ఉష్ణోగ్రత ఈ స్థాయిలో పెరిగిందన్నారు. రిడ్జ్, అయనగర్, లోధి రోడ్లో వరుసగా 47.9, 47, 46 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని అన్నారు. నగరవ్యాప్తంగా వేడి గాలులు వీచాయని, మరో 24 గంటల పాటు గాలులు కొనసాగుతాయని అధికారులు చెప్పారు. నైరుతి గాలుల కారణంగా మంగళవారం ఉష్ణోగ్రతలు ఒకటి, రెండు డిగ్రీలు తగ్గుతాయని చెప్పారు. కాగా, రాజస్థాన్లోని ధోల్పూర్లో 51 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైందని, ఈ సీజన్లో కెల్లా అత్యధిక ఉష్ణోగ్రత ఇదేనని ఐఎండీ తెలిపింది.
ఢిల్లీలో రికార్డ్ టెంపరేచర్ నమోదు
- దేశం
- June 11, 2019
లేటెస్ట్
- ఇన్కమ్ ట్యాక్స్ ఆపీస్ లో అగ్నిప్రమాదం.. అధికారి మృతి
- DC vs LSG: రాహుల్ స్టన్నింగ్ క్యాచ్.. లేచి చప్పట్లు కొట్టిన లక్నో ఓనర్
- తెలంగాణలో 65.67 శాతం పోలింగ్
- పసిబిడ్డలలో ప్రారంభ విద్య..తల్లిదండ్రులు ఎలా నడుచుకోవాలి
- ఏపీలో ఎవరు గెలిచినా.. సత్సంబంధాలు కొనసాగిస్తం : సీఎం రేవంత్ రెడ్డి
- బ్యాంకులకు 3వేల 400 కోట్ల మోసం.. DHFL మాజీ డైరెక్టర్ అరెస్ట్
- Kalki 2898 AD: ప్రభాస్ కల్కి ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్ ఫిక్స్.!..ఎప్పుడు..ఎక్కడో తెలుసా?
- Beauty Care: వీటితో ముఖంపై వచ్చే మొటిమలు, మచ్చలకు చెక్..!
- ఏపీలో ఘోర ప్రమాదం.. ఐదుగురు కూలీలు మృతి
- DC vs LSG: పొరెల్, స్టబ్స్ హాఫ్ సెంచరీలు.. లక్నో ఎదుట భారీ టార్గెట్
Most Read News
- టీచర్ల ప్రమోషన్లకు టెట్ గండం
- పేరెంట్స్, స్టూడెంట్లకు ఇంటర్ బోర్డు పరీక్ష!
- ఈ ఏడాది రోహిణి కార్తెలోనే నైరుతి రుతుపవనాలు వచ్చేస్తున్నాయి...
- హైదరాబాద్ ఎల్బీనగర్ మెట్రో కిటకిట.. టికెట్ కోసం క్యూ
- తెలంగాణలో రాబోయే ఏడు రోజులు వర్షాలు
- Ananya Nagalla: అందాల ఆరబోత కాదు.. అందమైన రాత కూడా.. అనన్యలో ఈ టాలెంట్ కూడా ఉందా!
- Good Health : జ్వరం వచ్చినప్పుడు చికెన్ తినొచ్చా లేదా.. ఎందుకు తినకూడదు అంటే..!
- సీమా హైదర్ గురించి సంచలన విషయాలు
- PF Withdraw: ఇకపై రెండు నిమిషాల్లో పీఎఫ్ విత్ డ్రా
- విద్యుత్శాఖ అలర్ట్