
లేటెస్ట్
ఇండియాలో ఇంటర్నేషనల్ ఆర్మీ గేమ్స్
ఇండియాలో తొలిసారి ఇంటర్నేషనల్ ఆర్మీ గేమ్స్ జరగబోతున్నాయి. వచ్చే ఆగష్టులో తొమ్మిది రోజుల పాటు రాజస్థాన్ లోని జైసల్మీర్ లో ఈ పోటీలు జరుగుతాయని మంగళవారం
Read Moreజేఈఈ మెయిన్ పేపర్ 2లో సత్తా చాటిన తెలుగు స్టూడెంట్లు
హైదరాబాద్, వెలుగు: జేఈఈ మెయిన్ పేపర్ 2 (ఆర్కిటెక్చర్, ప్లానింగ్) పరీక్ష ఫలితాల్లో తెలుగు స్టూడెంట్లు సత్తా చాటారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీ
Read Moreటెర్రరిస్టులకే టెర్రర్ పుట్టించా: మోడీ
ప్రాణభయంతో దాక్కున్నారు. మోడీ ఎప్పుడు పోతాడా అని చూస్తున్నారు నేనూ పేదరికంలోనే పుట్టి పెరిగా నాది వెనకబడిన కులం కావొచ్చు.. దేశాన్ని ముందుకు నడిపించడ
Read Moreముగిసిన జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎలక్షన్లు : పంచాయతీ ఎన్నికలతో తగ్గిన పోలిం గ్
రాష్ట్రవ్యాప్తంగా జిల్లా, మండల పరిషత్ ఎన్నికల ఓటింగ్ముగిసింది. మంగళవారం జరిగిన మూడో దశ ఎన్నికల్లో 77.81 శాతం పోలింగ్ నమోదైంది. అత్యధికంగా యాదాద్రి జ
Read Moreపైసలు ఏడికి పోతున్నయ్ !
న్యూఢిల్లీ: ఒక దూలం. కోతి మాస్క్ పెట్టుకున్న ఒక మనిషి. ఆ దూలానికి అతడిని కట్టేశారు. చేతిలో మైక్ పట్టుకుని ఆ వ్యక్తి ఓ ఇంగ్లిష్ పాటందుకున్నాడు. ‘ఓ వ
Read Moreప్రధాని రేసులో మోడీకి పోటాపోటీగా మమత, మాయ
హంగ్ సభ ఊహాగానాలతో తెరపైకి పేర్లు తృణమూల్, బీఎస్పీలకు ఎక్కువ సీట్లొస్తే చాన్స్ మోడీకి మాటకు మాట బదులిస్తున్న ఇద్దరు మమతకు మద్దతుగా పవార్, కుమారస్వామి
Read Moreరూలు మీద రూలుతో లారీలు నడవనిస్తలేరు
హర్యానా ప్రభుత్వం తీసుకున్న ఒక నిర్ణయం లక్షకుపైగా లారీ డ్రైవర్లను రోడ్డున పడేసింది. లారీ డ్రైవర్లందరికీ లైసెన్సులు ఉంటాయి. ఇది చాలా కామన్. అయితే బయట
Read Moreప్రాణాలు దక్కాయి.. బతుకులు కూలాయి
ఒడిశా, పశ్చిమ బెంగాల్ , ఆంధ్రప్రదేశ్ , తమిళనాడులను వారం రోజుల పాటు‘షేక్ ’ చేసిన ఫొని తుఫాన్ … తీరం దాటి పది రోజులైంది. ప్రాణ నష్టం జరగకుండా ఒడిశాలోని
Read Moreకార్పొరేట్ కాలేజీల్లో లక్షలకు లక్షలు ఫీజులు
రెసిడెన్షియల్కు 2 లక్షల నుంచి 4 లక్షలు నానా రకాల పేర్లతో అడ్డగోలు దోపిడీ లక్షలు పోస్తేగానీ చదువుకోలేని పరిస్థితి పేదలకు దూరమవుతున్న ఇంటర్ ఎడ్యుకేష
Read Moreఉత్తరప్రదేశ్ లో దెబ్బ తప్పదా?
ఉత్తరప్రదేశ్ లో ఇప్పటికే మెజారిటీ నియోజకవర్గాల్లో పోలింగ్ పూర్తయింది. ఈనెల 19న జరిగే చివరి విడత పోలింగ్ లో మిగిలిన 13 నియోజక వర్గాలకు పోలింగ్ జరుగుతుం
Read Moreజూన్ 4 న కేరళ తీరాన్ని తాకనున్న నైరుతి రుతుపవనాలు
ఎండలతో అల్లాడుతున్న జనానికి గుడ్ న్యూస్ చెప్పింది వాతావరణ శాఖ. జూన్ 4 కేరళ తీరాన్ని నైరుతి రుతుపవనాలు తాకటనున్నట్లు ప్రకటించింది. అయితే ఈ సారి కొంత వర
Read Moreఎంబిబిఎస్ సిలబస్ లో కొత్తగా 2 సబ్జెక్టులు
ఎంబీబీఎస్ స్టడీలో మార్పులు చేస్తూ కీలక నిర్ణయాలు తీసుకుంది మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా. దాదాపు 20 ఏళ్లుగా ఒకే పద్దతిలో కొనసాగిన ఎంబిబిఎస్ సిలబస్ లో …
Read More