
లేటెస్ట్
యాదాద్రిలో మనవరాలికి కడియం శ్రీహరి అన్నప్రాసన
మాజీ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి ఆదివారం కుటుంబ సమేతంగా యాద్రాద్రి లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. లక్ష్మీ నరసింహుని సన్నిధా
Read Moreమెట్రో స్టేషన్ లో మహిళల కోసం ఎగ్జిబిషన్ ఏర్పాటు
హైదరాబాద్ మెట్రో మరో సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. మెట్రోలో జర్నీ ఏర్పాట్లే కాదు…. ప్రయాణికులకు కావాల్సిన వస్తువులు కూడా అందుబాటులో ఉంచి
Read Moreబాబ్రీ కూల్చివేత గర్వంగా భావిస్తున్నా: సాధ్వీ ప్రజ్ఞా
భోపాల్ బీజేపీ ఎంపీ అభ్యర్థి సాధ్వి ప్రజ్ఞా ఠాకూర్ మరో వివాదాస్పద కామెంట్ మరో నోటీసు పంపించిన ఎలక్షన్ కమిషన్ భోపాల్ బీజేపీ ఎంపీ అభ్యర్థి సాధ్వీ ప్రజ్ఞా
Read MoreKCR బయోపిక్ : తెలివిగా ఆలోచించాలంటున్న వర్మ
‘టైగర్ కేసీఆర్- అగ్రెసివ్ గాంధీ’ పేరుతో కేసీఆర్ బయోపిక్ ప్రకటించిన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరోసారి తాను డిఫరెంట్ అనిపించారు. శనివారం ఉదయం 11 గంటలకు
Read Moreరాహుల్ ఆదేశిస్తే వారణాసి నుంచి పోటీ చేస్తా: ప్రియాంక
కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీ వాద్రా… పుల్వామా దాడిలో మరణించిన ఓ అమర జవాన్ కుటుంబ సభ్యులని కేరళలో ఇవాళ కలిశారు. రాహుల్ గాంధీ ఎంపీగా ప
Read Moreకొలంబో చర్చిలో బ్లాస్ట్ – లైవ్ వీడియో
ఈస్టర్ సండే ప్రార్థనల్లో పాల్గొన్న క్రైస్తవులే టార్గెట్ గా శ్రీలంక రాజధాని కొలంబోలో ఈ ఉదయం భీకరమైన బాంబు దాడులకు పాల్పడ్డారు ఉగ్రవాదులు. చర్చ్ లు, లగ్
Read Moreశ్రీలంకలో ఉగ్ర మారణ హోమం.. ఇదీ నష్టం
శ్రీలంకలో ఈ ఉదయం నుంచి 8సార్లు బాంబు పేలుళ్లు జరిగాయి. పలుచోట్ల బాంబులు.. పలుచోట్ల ఆత్మాహుతి దాడులు జరిగాయి. చివరిసారి జరిగిన దాడి ఆత్మాహుతి దాడిగా అధ
Read Moreబీ ఫారం బాధ్యతలు DCCలకు ఇచ్చిన PCC
32 మంది డీసీసీ లకు ఏ ఫారం ఇచ్చిన పీసీసీ బి.ఫారం బాధ్యతలు డీసీసీ లకు ఇచ్చిన పీసీసీ ఆఫడవిట్ విడుదల చేసిన కాంగ్రెస్ హైదరాబాద్ లోని గాంధీభవన్ లో కాంగ్రె
Read Moreశ్రీలంక పేలుళ్లను ఖండించిన ప్రధాని మోడీ
శ్రీలంక రాజధాని కొలంబోలో జరిగిన వరుస బాంబు పేలుళ్లపై ప్రధాని మోడీ స్పందించారు. ఈ భయంకరమైన పేలుళ్లను తీవ్రంగా ఖండిస్తున్టట్టు చెప్పారు. ఈ ప్రాంతంలో అటు
Read Moreశ్రీలంకలో సోషల్ మీడియాపై బ్యాన్
కొలంబో: శ్రీలంకలో ఉగ్రవాదుల మారణ హోమం సృష్టించడంతో.. ఆ దేశంలో హై అలర్ట్ కొనసాగుతోంది. కొలంబోలో ఈ ఉదయం నుంచి 8 పేలుళ్లు జరిగాయి. ఇప్పటికే 166 మంది చనిప
Read Moreశ్రీలంక ఇండియన్ ఎంబసీకి ఆత్మాహుతి దాడి వార్నింగ్
ఉగ్రవాదులు మారణహోమం సృష్టించిన శ్రీలంకలో ప్రస్తుతం భయంకరమైన వాతావరణం ఉంది. ఆ దేశాన్ని ఉగ్రవాదులు టార్గెట్ చేసినట్టుగా అనుమానాలు బలపడటంతో… ఆర్మీని రంగం
Read Moreతీవ్ర విషాదం: ఆలయంలో తొక్కిసలాట.. ఏడుగురు మృతి
తమిళనాడులోని తిరుచ్చిలో జరిగిన ఓ ఆలయ ఉత్సవంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. తొక్కిసలాట జరిగిన ఘటనలో మొత్తం నలుగురు మహిళలతో సహా ఏడుగురు భక్తులు చనిపోయారు
Read Moreశ్రీలంకలో 8వ బ్లాస్ట్ : 166కి పెరిగిన మృతుల సంఖ్య
ఈస్టర్ సండే ప్రార్థనల్లో ముష్కర మారణహోమం బాంబు పేలుళ్లతో దద్దరిల్లుతున్న కొలంబో ఈ మధ్యాహ్నం 8వ బ్లాస్ట్ 166కు పెరిగిన మృతుల సంఖ్య శ్రీలంక అంతటా హై అలర
Read More