లేటెస్ట్

డ్రాప్ చేస్తామని నమ్మించి.. జర్మనీ ​యువతిపై అత్యాచారం

ఇండియాను చూసేందుకు ఫ్రెండ్​తో వచ్చిన యువతి మార్కెట్​కు వెళ్తుండగా డ్రాప్​చేస్తామని నమ్మించిన నిందితుడు నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి యువతిపై రే

Read More

ఖమ్మం కలెక్టరేట్ లో మరో సోలార్ షెడ్ .. ఈవీఎం గోడౌన్​ వైపు ఏర్పాటుచేసే ప్లాన్​

రాష్ట్రంలో మొదటి గ్రీన్ బిల్డింగ్ ఇదే రెండేండ్ల కింద  రూ.కోటిన్నరతో సోలార్ పార్కింగ్ షెడ్ ఏర్పాటు కింద వాహనాలకు నీడ, పైన కరెంట్ ఉత్పత్తి

Read More

సర్కార్ బడుల్లో తూతూమంత్రంగా ట్విన్నింగ్ ప్రోగ్రాం

ప్రభుత్వ స్కూళ్లలో విద్యార్థుల సంఖ్యను పెంచడమే ప్రోగ్రాం ఉద్దేశం  అధికారులకు శిక్షణ కూడా ఇవ్వకపోవడంతో నెరవేరని లక్ష్యం  ఫండ్స్ రిలీజ్

Read More

టన్ను ఆయిల్ పామ్ గెలలు రూ. 21 వేలు : తుమ్మల

ధర పెరగడంతో 64,582 మంది​ రైతులకు లబ్ధి: తుమ్మల హైదరాబాద్, వెలుగు: ఆయిల్ పామ్ గెలల ధర రోజురోజుకు పెరుగుతున్నందున, రైతులు పెద్ద మొత్తంలో పామాయిల

Read More

ఇవాళ (ఏప్రిల్ 2) లోక్​సభలో వక్ఫ్​ బిల్లు.. మధ్యాహ్నం 12 గంటలకు ప్రవేశపెట్టనున్న కిరణ్​ రిజిజు

న్యూఢిల్లీ: తీవ్ర చర్చనీయాంశమైన వక్ఫ్​ బిల్లు బుధవారం (ఏప్రిల్ 2) లోక్​సభ ముందుకు రానుంది. క్వశ్చన్​ అవర్​ ముగిసిన వెంటనే మధ్యాహ్నం 12 గంటలకు బిల్లును

Read More

పటాకుల గోడౌన్లో పేలుడు..గుజరాత్లో18 మంది మృతి

బసంత్​కంటా జిల్లాలో ఘోరం పేలుడు ధాటికి కూలిన పైకప్పు శిథిలాల కింద మరికొంత మంది కుటుంబానికి రూ.4 లక్షల పరిహారం పాలన్​పూర్(గుజరాత్): పటాకు

Read More

సన్నబియ్యం పేదలకు వరం : మంత్రి పొన్నం ప్రభాకర్​

పంటలను అగ్వకు అమ్ముకోవద్దు. కోహెడ(హుస్నాబాద్), వెలుగు: సన్నబియ్యం పేదలకు వరం అని మంత్రి పొన్నం ప్రభాకర్​ అన్నారు. మంగళవారం హుస్నాబాద్​ పట

Read More

మరో 10 మంది మిల్లర్లపై ఆర్ఆర్​ యాక్ట్ .. కోర్టుకు వెళ్లిన ఐదుగురు మిల్లర్లు

బకాయిలు కట్టేంత వరకు ఆస్తులు అమ్మవద్దని మిల్లర్లకు హైకోర్టు​ ఆదేశం లీజ్​దారు, ఓనర్​ ఇద్దరు బాధ్యులేనని స్పష్టీకరణ చర్యలపై స్టేట్​ రికవరీ కమిటీద

Read More

ఆక్రమించిన వారి నుంచి డబ్బు రికవరీ చేయండి

ఆ డబ్బును సొసైటీకి ఇప్పించండి రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ఆదేశం కల్యాణ్‌‌‌‌ నగర్‌‌‌‌  కోఆప

Read More

సనత్ నగర్ లో మిత భోజనం కేంద్రం, చలివేంద్రంప్రారంభం

పద్మారావునగర్, వెలుగు: సనత్ నగర్ లోని బీకే గూడ పార్క్ వద్ద శ్రీనివాస సమాజ సేవ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మధ్యాహ్న మిత భోజనంతో పాటు చలి

Read More

ఫార్ములా ఈ కేసు విచారణ ఏ దశలో ఉంది?

ఏసీబీని ప్రశ్నించిన హైకోర్టు హైదరాబాద్, వెలుగు: ఫార్ములా ఈ కార్‌‌‌‌ రేస్‌‌‌‌ కేసులో ఏసీబీ దర్యాప్తు సమ

Read More

వరికి తెగులు.. రైతుల దిగులు .. ఒకే ఊరిలో 300 ఎకరాల్లో దెబ్బతిన్న పంటలు

మెదక్, కొల్చారం, వెలుగు: చేతికందే దశలో ఉన్న వరి పైరుకు తెగుళ్లు సోకడంతో రైతులు దిగులు చెందుతున్నారు. యాసంగి సీజన్​లో జిల్లా వ్యాప్తంగా 2.46 లక్షల ఎకరా

Read More

అప్పుడు సై.. ఇప్పుడు నై!..ప్రభుత్వ భూములపై రూ.30వేల కోట్లు సేకరించిన బీఆర్ఎస్

అప్పుడు సై.. ఇప్పుడు నై!..బీఆర్ఎస్, బీజేపీ ద్వంద్వ వైఖరి  నాడు ప్రభుత్వ భూముల వేలంతో రూ.30 వేల కోట్ల పైనే సమీకరించిన బీఆర్ఎస్​   టీజీ

Read More