లేటెస్ట్

సుల్తానాబాద్‌లో పెండ్లి కావడం లేదని యువకుడు సూసైడ్‌‌

సుల్తానాబాద్, వెలుగు : పెండ్లి కావడం లేదన్న మనస్తాపంతో ఓ యువకుడు సూసైడ్‌‌ చేసుకున్నాడు. వివరాల్లోకి వెళ్తే... పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్

Read More

జడ్జి ఇంట్లో నోట్ల కట్టలు.. తప్పెవరిది ?

మార్చి 14న ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్​ యశ్వంత్​ వర్మ బంగ్లాలోని ఓ గదిలో మంటలు చెలరేగాయి. ఆ సంఘటన జరిగిన సమయంలో న్యాయమూర్తి వర్మ ఢిల్లీలో లేరు

Read More

1,213 ఎకరాల్లో బీఆర్ఎస్ సిల్వర్ జూబ్లీ సభ

పార్కింగ్ కే వెయ్యికిపైగా ఎకరాల స్థలం 154 ఎకరాల్లో సభా వేదిక, ప్రాంగణానికి ఏర్పాట్లు  ఫాంహౌస్​లో కేసీఆర్​తో వరంగల్ జిల్లా నేతల చర్చలు 

Read More

తెలంగాణలో నాలుగు రోజులు వానలు.. అరెంజ్ అలెర్ట్ జారీ

నేడు, రేపు వడగండ్లు.. ఆరెంజ్ అలర్ట్ జారీ చేసిన ఐఎండీ ఆ తర్వాత రెండు రోజులు ఈదురుగాలులు, వాన.. ఎల్లో అలర్ట్​ 2 నుంచి 4 డిగ్రీలు తగ్గనున్న టెంపరే

Read More

గచ్చిబౌలి భూముల విషయంలో బీజేపీ, బీఆర్​ఎస్​ కుమ్మక్కు : ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి

న్యూఢిల్లీ, వెలుగు: గచ్చిబౌలి భూముల వ్యవహారంలో బీజేపీ, బీఆర్ఎస్ కుమ్మక్కయ్యాయని కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. ఏబీవీపీలోని స్టూడె

Read More

వరల్డ్ టాప్‌‌‌‌‌‌‌‌-100 ర్యాంక్‌‌‌‌‌‌‌‌లోకి టేబుల్ టెన్నిస్ ప్లేయర్ స్నేహిత్‌‌‌‌‌‌‌‌

హైదరాబాద్, వెలుగు: తెలంగాణ టేబుల్ టెన్నిస్ ప్లేయర్ సురావజ్జుల స్నేహిత్ వరల్డ్ టాప్‌‌‌‌‌‌‌‌–100 ర్యాంక్&z

Read More

బీసీ రిజర్వేషన్ల కోసం నేడు బీసీ పోరు గర్జన

జంతర్ మంతర్ వద్ద బీసీ సంఘాల ఆధ్వర్యంలో ఆందోళన ఢిల్లీకి చేరుకున్న సీఎం రేవంత్, పీసీసీ చీఫ్​, మంత్రులు పొన్నం, సురేఖ, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్,

Read More

బెంగళూరులో ‘చెత్త’ పన్ను.. అమల్లోకి వేస్ట్ మేనేజ్ మెంట్ ట్యాక్స్

బెంగళూరు: బెంగళూరు వాసులపై మరో పన్నుభారం పడింది. రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం నుంచి ‘చెత్త’ పన్నును అమలులోకి తెచ్చింది. ‘సాలిడ్  

Read More

స్టాక్స్లో భారీ లాభాలపేరుతో ..రూ.14.63 లక్షల చీటింగ్

బషీర్​బాగ్, వెలుగు: స్టాక్​మార్కెట్​లో పెట్టుబడుల పేరుతో ఓ వ్యక్తిని మోసగించి రూ.14.63 లక్షలు కొట్టేసిన సైబర్​నేరగాడిని పోలీసులు పట్టుకున్నారు. హైదరా

Read More

బీఆర్ఎస్, బీజేపీ దోస్తీ బయటపడ్డది : పీసీసీ చీఫ్ మహేశ్​ కుమార్​గౌడ్

ఆ భూములను మై హోంకు కట్టబెట్టేందుకే రెండు పార్టీల ఆందోళనలు: పీసీసీ చీఫ్ 2014లోనే 50 ఎకరాలు మైహోమ్స్​కు బీఆర్​ఎస్​ఇచ్చింది అప్పుడు దెబ్బతినని పర్

Read More

సన్న బియ్యంపై చిల్లర రాజకీయాలు చేయొద్దు : మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌‌రెడ్డి

యాదాద్రి, వెలుగు : పేదవాడి ఆత్మగౌరవం కోసం ప్రారంభించిన సన్న బియ్యం స్కీమ్‌‌పై ఫొటోల పేరుతో చిల్లర రాజకీయాలు చేయొద్దని మంత్రి కోమటిరెడ్డి వెం

Read More

జనగణనతో పాటు కులగణన చేపట్టాలి.. కేంద్రానికి ఖర్గే డిమాండ్​

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం వెంటనే జనగణనతో పాటు కులగణన ప్రారంభించాలని కాంగ్రెస్​ అధ్యక్షుడు, రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే డిమాండ్​చేశార

Read More

కంచ గచ్చిబౌలి భూములపై నివేదిక పంపండి .. అటవీ శాఖ అధికారులకు కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్ ఆదేశం!

న్యూఢిల్లీ, వెలుగు: కంచ గచ్చిబౌలి భూములపై వెంటనే నివేదిక పంపాలని అటవీ శాఖ అధికారులను కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్​ ఆదేశించారని బీజే

Read More