
లేటెస్ట్
సుల్తానాబాద్లో పెండ్లి కావడం లేదని యువకుడు సూసైడ్
సుల్తానాబాద్, వెలుగు : పెండ్లి కావడం లేదన్న మనస్తాపంతో ఓ యువకుడు సూసైడ్ చేసుకున్నాడు. వివరాల్లోకి వెళ్తే... పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్
Read Moreజడ్జి ఇంట్లో నోట్ల కట్టలు.. తప్పెవరిది ?
మార్చి 14న ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ బంగ్లాలోని ఓ గదిలో మంటలు చెలరేగాయి. ఆ సంఘటన జరిగిన సమయంలో న్యాయమూర్తి వర్మ ఢిల్లీలో లేరు
Read More1,213 ఎకరాల్లో బీఆర్ఎస్ సిల్వర్ జూబ్లీ సభ
పార్కింగ్ కే వెయ్యికిపైగా ఎకరాల స్థలం 154 ఎకరాల్లో సభా వేదిక, ప్రాంగణానికి ఏర్పాట్లు ఫాంహౌస్లో కేసీఆర్తో వరంగల్ జిల్లా నేతల చర్చలు
Read Moreతెలంగాణలో నాలుగు రోజులు వానలు.. అరెంజ్ అలెర్ట్ జారీ
నేడు, రేపు వడగండ్లు.. ఆరెంజ్ అలర్ట్ జారీ చేసిన ఐఎండీ ఆ తర్వాత రెండు రోజులు ఈదురుగాలులు, వాన.. ఎల్లో అలర్ట్ 2 నుంచి 4 డిగ్రీలు తగ్గనున్న టెంపరే
Read Moreగచ్చిబౌలి భూముల విషయంలో బీజేపీ, బీఆర్ఎస్ కుమ్మక్కు : ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి
న్యూఢిల్లీ, వెలుగు: గచ్చిబౌలి భూముల వ్యవహారంలో బీజేపీ, బీఆర్ఎస్ కుమ్మక్కయ్యాయని కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. ఏబీవీపీలోని స్టూడె
Read Moreవరల్డ్ టాప్-100 ర్యాంక్లోకి టేబుల్ టెన్నిస్ ప్లేయర్ స్నేహిత్
హైదరాబాద్, వెలుగు: తెలంగాణ టేబుల్ టెన్నిస్ ప్లేయర్ సురావజ్జుల స్నేహిత్ వరల్డ్ టాప్–100 ర్యాంక్&z
Read Moreబీసీ రిజర్వేషన్ల కోసం నేడు బీసీ పోరు గర్జన
జంతర్ మంతర్ వద్ద బీసీ సంఘాల ఆధ్వర్యంలో ఆందోళన ఢిల్లీకి చేరుకున్న సీఎం రేవంత్, పీసీసీ చీఫ్, మంత్రులు పొన్నం, సురేఖ, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్,
Read Moreబెంగళూరులో ‘చెత్త’ పన్ను.. అమల్లోకి వేస్ట్ మేనేజ్ మెంట్ ట్యాక్స్
బెంగళూరు: బెంగళూరు వాసులపై మరో పన్నుభారం పడింది. రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం నుంచి ‘చెత్త’ పన్నును అమలులోకి తెచ్చింది. ‘సాలిడ్
Read Moreస్టాక్స్లో భారీ లాభాలపేరుతో ..రూ.14.63 లక్షల చీటింగ్
బషీర్బాగ్, వెలుగు: స్టాక్మార్కెట్లో పెట్టుబడుల పేరుతో ఓ వ్యక్తిని మోసగించి రూ.14.63 లక్షలు కొట్టేసిన సైబర్నేరగాడిని పోలీసులు పట్టుకున్నారు. హైదరా
Read Moreబీఆర్ఎస్, బీజేపీ దోస్తీ బయటపడ్డది : పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్గౌడ్
ఆ భూములను మై హోంకు కట్టబెట్టేందుకే రెండు పార్టీల ఆందోళనలు: పీసీసీ చీఫ్ 2014లోనే 50 ఎకరాలు మైహోమ్స్కు బీఆర్ఎస్ఇచ్చింది అప్పుడు దెబ్బతినని పర్
Read Moreసన్న బియ్యంపై చిల్లర రాజకీయాలు చేయొద్దు : మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి
యాదాద్రి, వెలుగు : పేదవాడి ఆత్మగౌరవం కోసం ప్రారంభించిన సన్న బియ్యం స్కీమ్పై ఫొటోల పేరుతో చిల్లర రాజకీయాలు చేయొద్దని మంత్రి కోమటిరెడ్డి వెం
Read Moreజనగణనతో పాటు కులగణన చేపట్టాలి.. కేంద్రానికి ఖర్గే డిమాండ్
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం వెంటనే జనగణనతో పాటు కులగణన ప్రారంభించాలని కాంగ్రెస్ అధ్యక్షుడు, రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే డిమాండ్చేశార
Read Moreకంచ గచ్చిబౌలి భూములపై నివేదిక పంపండి .. అటవీ శాఖ అధికారులకు కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్ ఆదేశం!
న్యూఢిల్లీ, వెలుగు: కంచ గచ్చిబౌలి భూములపై వెంటనే నివేదిక పంపాలని అటవీ శాఖ అధికారులను కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ ఆదేశించారని బీజే
Read More