లేటెస్ట్

పొగుళ్లపల్లి ఏకలవ్య మోడల్ స్కూల్లో ఎల్లిపాయ కారంతో భోజనమా ?

కొత్తగూడ, వెలుగు: మహబూబాబాద్​ జిల్లా కొత్తగూడ మండలం పొగుళ్లపల్లి ఏకలవ్య మోడల్​ స్కూల్​లో స్టూడెంట్లకు ఎందుకు ఎల్లిపాయకారంతో భోజనం పెడుతున్నారని శనివార

Read More

అక్రమ మట్టి తరలింపుపై చర్యలు తీసుకోవాలి

రఘునాథపల్లి, వెలుగు: జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం ఆశ్వరావుపల్లిలోని సర్వే నెంబర్ 241 లోని ఎర్రబోడు గుట్ట నుంచి కొన్ని రోజులుగా రియల్ ఎస్టేట్ వ్యాపార

Read More

మా కుటుంబంలో కూడా ఒకరు డిజిటల్ అరెస్ట్.. అక్కినేని నాగార్జున సంచలన వ్యాఖ్యలు

ఐబొమ్మ పేరుతో పైరసీ భూతానికి తెరలేపి టాలీవుడ్ ఇండస్ట్రీకి సవాల్ గా నిలిచిన ఇమ్మడి రవిని అరెస్టు చేసిన పోలీసులు.. సినీ ప్రముఖులతో కలిసి మీడియా సమావేశం

Read More

105 మందికి కంటి వైద్యపరీక్షలు

లింగంపేట, వెలుగు: లింగంపేట మండలం పర్మల్ల గ్రామంలో ఆదివారం గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ఉచిత కంటివైద్య శిబిరం నిర్వహించినట్లు వీడీసీ కమిటీ సభ్యులు త

Read More

ఐబొమ్మ చీకటి దందాకు చెక్.. ఇకపై పైరసీ చూసేవారిపైనా నిఘా – సీపీ సజ్జనార్ హెచ్చరిక.

భారతీయ చిత్ర పరిశ్రమకు పెను సవాలుగా మారిన 'ఐబొమ్మ' పైరసీ వెబ్‌సైట్ కింగ్‌పిన్, ఇమ్మడి రవి అరెస్ట్‌తో విస్తుపోయే వాస్తవాలు వెలుగ

Read More

కార్యకర్త పాడె మోసిన ఎమ్మెల్యే

తాడ్వాయి, వెలుగు: తాడ్వాయి మండలం కాంగ్రెస్ పార్టీ యూత్ ఉపాధ్యక్షుడు సతీశ్‌ ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్య చేసుకున్నాడు. ఆదివారం దేవయపల్లి గ్రామంలో సత

Read More

లింగంపేటలో మూడు ఇసుక ట్రాక్టర్ల సీజ్

లింగంపేట,వెలుగు: లింగంపేట పెద్దవాగు నుంచి అక్రమంగా ఇసుకను తరలిస్తున్న మూడు ట్రాక్టర్లను ఆదివారం పట్టుకుని  సీజ్​ చేసినట్లు ఎస్ఐ దీపక్​కుమార్​తెలి

Read More

డిజిటల్ గోల్డ్ ఇన్వెస్టర్లలో పెరిగిన భయం.. అక్టోబరులో ఏం జరిగిందంటే..?

డిజిటల్ గోల్డ్ విషయంలో పెట్టుబడిదారుల మనస్తత్వం మారిపోతోంది. ప్రస్తుతం వీటికి క్రమంగా క్రేజ్ తగ్గిపోతోంది. ఈ ఏడాది ప్రారంభం నుంచి డిజిటల్ గోల్డ్ కొత్త

Read More

సౌదీ ప్రమాదంలో రెండు హైదరాబాద్ కుటుంబాలు బలి.. ఒక ఫ్యామిలీ నుంచి ఏడుగురు.. మరో కుటుంబం నుంచి 8 మంది..

సౌదీ బస్సు ప్రమాదం తెలుగు రాష్ట్రాల్లోల విషాదాన్ని మిగిల్చింది. హైదరాబాద్ కు చెందిన రెండు కుటుంబాలు చనిపోవడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఉమ్రా యాత్రకు

Read More

V6 DIGITAL 17.11.2025 Breaking EDITION

సౌదీలో 16 మంది హైదరాబాదీల సజీవ దహనం ఒకే ఒక్కడు మృత్యుంజయుడు.. ఎంతమంది వెళ్లారంటే ఏమిటీ ఉమ్రా యాత్ర..? ఎక్కడికి వెళ్తారు.. ప్రత్యేకత! ఇంకా

Read More

గన్నేరువరం డబుల్ రోడ్డు కోసం..హైవేపై యువజన సంఘాల మహా ధర్నా

గన్నేరువరం, వెలుగు:  గన్నేరువరం మండలం గుండ్లపల్లి స్టేజీ నుంచి పొత్తూరు వరకు నిలిచిపోయిన డబుల్ రోడ్డు పనులను మొదలుపెట్టాలని యువజన సంఘాల లీడర్లు డ

Read More

కొడిమ్యాల మండల రైతులు కటింగ్ లేకుండా వడ్లు కొనాలని ధర్నా

కొడిమ్యాల, వెలుగు: కటింగ్‌‌‌‌‌‌‌‌ లేకుండా వడ్లు కొనాలని కొడిమ్యాల మండల రైతులు పూడూరు హైవేపై ఆదివారం ధర్నాకు ది

Read More

గంగాధర మండలంలో సీఎం, ఎమ్మెల్యే చిత్రపటాలకు క్షీరాభిషేకం

గంగాధర, వెలుగు: గంగాధర మండలం నారాయణపూర్​భూ నిర్వాసితులకు రూ.23.50 కోట్లు మంజూరు చేసినందుకు కృతజ్ఞతగా సీఎం రేవంత్​రెడ్డి, ఇరిగేషన్​ శాఖ మంత్రి ఉత్తమ్​క

Read More