లేటెస్ట్

దేశంలో 4 వేలు దాటిన కరోనా బాధితులు : ఢిల్లీలో కొత్త కేసులు ఎక్కువ

దేశంలో కరోనా చాప కింద నీరులా విస్తరిస్తోంది. చల్లగా ఇళ్లల్లోకి వచ్చి తిష్టవేస్తోంది. ఇప్పటికే దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 4 వేలకు చేరింది. వంద, రెండు

Read More

కొమురవెల్లి మల్లన్న ఆలయంలో భక్తుల కిటకిట

30 వేల మందికి పైగా రాకతో సందడి కొమురవెల్లి, వెలుగు: కొమురవెల్లి మల్లన్న ఆలయం ఆదివారం భక్తుల రాకతో సందడిగా మారింది. ఆదివారం ఆలయ పరిసరాలు మల్లన్న నామ

Read More

New Tax Rules: తప్పుడు టాక్స్ డిడక్షన్ క్లెయిమ్స్ ఇక కుదరవ్.. షేక్ చేస్తున్న కొత్త రూల్స్

ITR Rules: ఆర్థిక సంవత్సరం పూర్తయ్యింది. వాస్తవానికి జూన్ 30 నాటికి ప్రజలు తమ టాక్స్ ఫైలింగ్ ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుంది. అయితే దీనికి సంబంధించ

Read More

ఆపరేషన్ కగార్ ఆపేలా ప్రజా ఉద్యమం రావాలి : విమలక్క

పాపన్నపేట, వెలుగు: ఆపరేషన్ కగార్ ఆపేసేలా ప్రజలు ఉద్యమించాలని  అరుణోదయ సాంస్కృతిక సమైఖ్య చైర్మన్ విమలక్క పిలుపునిచ్చారు. ఆదివారం రాత్రి మెదక్

Read More

మెదక్ లో వైభవంగా బోనాల పండగ

బోనమెత్తిన ఎమ్మెల్యే రోహిత్ రావ్  మెదక్, వెలుగు:   మెదక్ పట్టణంలో ఆదివారం మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో బోనాల పండుగ వైభవంగా జరిగింది

Read More

భద్రాచలం సీతారామచంద్ర స్వామి దేవస్థానానికి పోటెత్తిన భక్తులు

భద్రాచలం, వెలుగు :  భద్రాచలం సీతారామచంద్రస్వామి దేవస్థానం ఆదివారం భక్తులతో పోటెత్తింది. వీకెండ్, వేసవి సెలవులు ముగుస్తుండటంతో భక్తులు పెద్ద సంఖ్య

Read More

కౌడిపల్లిలో జీలుగ విత్తనాల కోసం ఎగబడ్డ రైతులు

కౌడిపల్లి, వెలుగు:  జీలుగు విత్తనాల కోసం రైతులు క్యూ లైన్ లో నిలబడి కొనుగోలు చేశారు. ఆదివారం మధ్యాహ్నం 198 బస్తాల  జీలుగు విత్తనాలు వచ్చాయి.

Read More

దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డిపై ప్రశంసల వర్షం.. నిర్మాత బండ్ల గణేశ్ ఎమోషనల్ స్పీచ్

కుటుంబ కథా చిత్రాలతో దర్శకుడిగా తనకంటూ ఓ మార్క్ క్రియేట్ చేసుకున్నారు ఎస్వీ కృష్ణారెడ్డి.  32 ఏళ్ల కెరీర్‌‌‌‌లో 42 ఎవర్ గ్రీన

Read More

వీపనగండ్ల మండలంలో అభివృద్ధి పనులకు భూమిపూజ చేసిన మంత్రి

వీపనగండ్ల, వెలుగు: మండల పరిధిలోని పుల్గర్ చర్లలో ఆదివారం ఎక్సైజ్​ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పలు అభివృద్ధి పనులకు భూమిపూజ చేశారు. పుల్గర్ చర్ల నుంచ

Read More

కామారెడ్డి జిల్లాలో తహసీల్దార్ల బదిలీ

కామారెడ్డి​, వెలుగు : కామారెడ్డి జిల్లాలో పలువురు తహసీల్దార్లను బదిలీ చేస్తూ  కలెక్టర్​ ఆశిష్​ సంగ్వాన్ ఉత్తర్వులు జారీ చేశారు.  కొందరిని ఒక

Read More

తెలంగాణ రైజింగ్- 2047.. మనల్ని నడిపించే మంత్రం: సీఎం రేవంత్

2047 నాటికి తెలంగాణను 3 ట్రిలియన్ ఎకానమీగా మార్చే లక్ష్యంతో ముందుకు వెళుతున్నామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణ ఆవిర్భావ వేడుకల్లో భాగంగా సికింద్రాబ

Read More

విద్యార్థులు సామర్థ్యం పెంచుకోవాలి : గోపా రాష్ర్ట అధ్యక్షుడు బండి సాయన్నగౌడ్​

వేములవాడరూరల్, వెలుగు : విద్యార్థులు సామర్థ్యం పెంచుకుంటే ఎన్నో అవకాశాలు వస్తాయని, వాటిని సద్వినియోగం చేసుకుని ముందుకు వెళ్లాలని గౌడ్‌‌&zwnj

Read More

ప్రభుత్వ బడుల్లోనే నాణ్యమైన విద్య

హుజూర్ నగర్, వెలుగు : ప్రభుత్వ బడుల్లోనే నాణ్యమైన విద్య లభిస్తుందని టీఎస్ యూటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి అనిల్ కుమార్ అన్నారు. ఆదివారం హుజూర్ నగర్ ల

Read More