
లేటెస్ట్
20 లక్షలు ఇవ్వకుంటే.. మీ ఫ్యామిలీకి హాని చేస్తా..ఇద్దరు వ్యాపారులను బెదిరించిన కేసులో వ్యక్తి అరెస్ట్
గోదావరిఖని వన్ టౌన్ ఇన్ స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి వెల్లడి గోదావరిఖని, వెలుగు: డబ్బులు ఇవ్వాలని వ్యాపారులను బెదిరించిన కేసులో నిందితుడిని పెద
Read Moreవైభవంగా రంగనాయక స్వామి రథోత్సవం
ఘట్కేసర్, వెలుగు: ఘట్కేసర్ మున్సిపాలిటీ ఎదులాబాద్లోని శ్రీగోదా సమేత మన్నార్ రంగనాయకస్వామి రథోత్సవం శుక్రవారం వైభవంగా జరిగింది. మాజీ మంత్రి మల్లారెడ
Read Moreరవితేజ మాస్ జాతర డబ్బింగ్ షురూ.. వినాయక చవితికి థియేటర్లోకి
రవితేజ హీరోగా భాను భోగవరపు దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘మాస్ జాతర’. సితార ఎంటర్టైన్మెంట్స్
Read Moreబీటెక్లో 82,521 మందికి సీట్లు.. కంప్యూటర్ సైన్స్ బ్రాంచ్లకే ఫుల్ డిమాండ్
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో బీటెక్ ఫస్టియర్ కాలేజీల్లో టీజీ ఎప్ సెట్ సెకండ్ ఫేజ్ సీట్ల అలాట్ మెంట్ ప్రక్రియ పూర్తయింది. మొత్తం సీట్లలో 91.2 శాతం నిం
Read Moreబంజారాహిల్స్ పెద్దమ్మ గుడి ఆలయం వద్ద ఉద్రిక్తత
జూబ్లీహిల్స్, వెలుగు: బంజారాహిల్స్ఎమ్మెల్యే కాలనీలోని పెద్దమ్మ తల్లి ఆలయాన్ని కూలగొట్టిన అధికారులపై వెంటనే చర్యలు తీసుకోవాలని మంగళవారం హిందూ ధర్మ ప్ర
Read Moreసికింద్రాబాద్ జింఖానా గ్రౌండ్లో వెల్లివిరిసిన క్రీడా చైతన్యం
పద్మారావునగర్/ హైదరాబాద్ సిటీ వెలుగు : సికింద్రాబాద్ జింఖానా గ్రౌండ్లో టీఎంఆర్ఈఐఎస్ వార్షిక క్రీడా ప్రణాళిక 2025–26ను ఆ శాఖ సెక్రటరీ షఫీ
Read Moreమా ప్లాట్లను కబ్జా నుంచి కాపాడండి .. మంత్రి వివేక్ వెంకటస్వామిని కలిసిన యాజమానులు
సిద్దిపేట, వెలుగు: కష్టార్జితంతో కొనుగోలు చేసిన ప్లాట్లను కొందరు అక్రమంగా కబ్జా చేసే ప్రయత్నాలు చేస్తున్నారని వారి నుంచి తమను కాపాడాలని సాయికృష్
Read Moreఇండియన్ స్పెర్మ్టెక్ నిర్వాహకులను అరెస్ట్ చేసిన గోపాలపురం పోలీసులు
పద్మారావునగర్, వెలుగు: సృష్టి ఫెర్టిలిటీ సెంటర్తో సంబంధం ఉన్న ఇండియన్ స్పెర్మ్ టెక్సెంటర్లో గోపాలపురం పోలీసులు మంగళవారం తనిఖీలు చేపట్టారు. అనుమతు
Read Moreమాదాపూర్లో కార్డన్ సెర్చ్ .. బైక్లు, కార్లతో పాటు గ్యాస్ సిలిండర్లు, మందు బాటిళ్లు సీజ్
మాదాపూర్, వెలుగు: మాదాపూర్ సిద్ధిక్నగర్లో డీసీపీ డాక్టర్ వినీత్ ఆధ్వర్యంలో మంగళవారం సాయంత్రం కార్డన్ సెర్చ్ నిర్వహించారు. తనిఖీల్లో నాలుగ
Read Moreమోదీ నాయకత్వంలో టెర్రరిజంపై రియాక్షన్మారిపోయింది: కేంద్ర మాజీ మంత్రి అనురాగ్ ఠాకూర్
న్యూఢిల్లీ: సరిహద్దు టెర్రరిజంపై భారతదేశ ప్రతిస్పందన ప్రధాని మోదీ నాయకత్వంలో పూర్తిగా మారిపోయిందని కేంద్ర మాజీ మంత్రి అనురాగ్ ఠాకూర్ అన్నారు. ఇది కేవల
Read Moreజీతాలు ఇవ్వకుండా.. ప్రభుత్వాన్ని బద్నాం చేస్తారా..? : రాష్ట్ర వైద్య విధాన పరిషత్ కమిషనర్ అజయ్ కుమార్
కాగజ్ నగర్ ఏరియా ఆస్పత్రి సూపరింటెండెంట్ పై రాష్ట్ర వైద్య విధాన పరిషత్ కమిషనర్ అజయ్ కుమార్ ఆగ్రహం కాగ జ్ నగర్, వెలుగు: ‘‘
Read Moreపాకిస్తాన్ టెర్రరిస్టులు పహల్గాం దాక ఎట్లొచ్చిన్రు?: ఖర్గే
కేంద్రం, ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఏం చేస్తున్నది?: ఖర్గే ఆల్ పార్టీ మీటింగ్ వదిలేసి మోదీ బిహార్ వెళ్లారు దేశ భద్రత కంటే రాజకీయాలు ముఖ్యమా
Read Moreస్పెషల్ మాన్సూన్ డ్రైవ్ షురూ .. పరిశీలించిన కమిషనర్ ఆర్వీ కర్ణన్
హైదరాబాద్ సిటీ, వెలుగు: ప్రజల ఆరోగ్య భద్రత లక్ష్యంగా ప్రత్యేక మాన్సూన్ శానిటేషన్ డ్రైవ్ను జీహెచ్ఎంసీ మంగళవారం ప్రారంభించింది. ఈ డ్రైవ్లో భాగంగా రోడ్
Read More