చీఫ్ మినిస్టర్ చాలా చీప్ గా మాట్లాడుతున్నారు

చీఫ్ మినిస్టర్ చాలా చీప్ గా మాట్లాడుతున్నారు

చీఫ్ మినిస్టర్ చాలా చీప్ గా మాట్లాడుతున్నారని విమర్శించారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్. దేశంలో ఎక్కడా ఆర్థికమాంద్యం లేదని చెప్పారు. కొన్నిరంగాల్లో వృద్ధి రేటు తగ్గితే.. దేశంలో అభివృద్ధే లేదని కేసీఆర్ అంటున్నారని విమర్శించారు. 70 ఏళ్లలో ఏనాడు లేనంత మెరుగ్గా ఆర్థిక పరిస్థితి ఉందని తెలిపారు. మద్యం తప్ప రాష్ట్రంలో ఆదాయ మార్గాలు లేకపోవడం.. కేసీఆర్ అసమర్థతకు నిదర్శమన్నారు. తన తప్పిదాలు కప్పిపుచ్చుకేందుకే కేంద్రంపై విమర్శలు చేస్తురన్నారు లక్ష్మణ్.