యాత్రల పేరుతో వచ్చే ప్రతి నాయకుడు నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలని మహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్ నాయక్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ప్రజలకు ఏమి చేస్తారో చెప్పండంటూ సవాల్ విసిరారు. భూమికి మూరెడు లేని వారు కూడా సీఎం కేసీఆర్ కుటుంబంపై ఇష్టమున్నట్లు మాట్లాడుతున్నారని శంకర్ నాయక్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వలసవాదులు తమ అవసరాల కోసం తెలంగాణలో పర్యటనలు చేస్తున్నారని ఆరోపించారు. పర్యటనలు చేసుకోండి కానీ మాట్లాడే భాష, నోరును అదుపులో పెట్టుకోండి.. లేదంటే మానుకోట కంకర రాళ్ళకు మరొకసారి పని కల్పించాల్సి వస్తుందంటూ హెచ్చరించారు. కనుసైగ చేస్తే చాలు తమ పార్టీ కార్యకర్తలు వారిని తరిమి తరిమి కొడతారని శంకర్ నాయక్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
భూమికి మూరెడు లేనొళ్లు కేసీఆర్ ను తిడ్తరా ? : శంకర్ నాయక్
- వరంగల్
- February 17, 2023
లేటెస్ట్
- కొత్త వీసీలకు కసరత్తు..మే 21తో ముగియనున్న వీసీల పదవీకాలం
- రూ.2.31 కోట్ల స్పిరిట్ పట్టివేత
- మెగా డీఎస్సీకి 2.21 లక్షల అప్లికేషన్లు
- ఎప్ సెట్ ఇంజినీరింగ్ స్ట్రీమ్ ఎగ్జామ్స్ షురూ
- మరింత పెరగనున్న వెండి ధరలు
- 40 శాతం వరకు ఫీజులను తగ్గించిన బైజూస్
- నమో అంటే.. నమ్మించి మోసం చేసుడే : బీజేపీ నేతలపై కేటీఆర్ ఫైర్
- కేటీఆర్ పైకి ఉల్లిగడ్డలు, టమాటలు
- నోరు తెరిస్తే రాముడి జపం.. మతాల మధ్య చిచ్చుపెట్టే యత్నం: మంత్రి సీతక్క
- 6,000 ఎంఏహెచ్ .. బ్యాటరీతో ఐకూ జెడ్ 9ఎక్స్
Most Read News
- హైదరాబాద్లో మళ్లీ మొదలైన వాన
- బాచుపల్లి ఘటనలో ఆరుగురు అరెస్ట్..
- పోలింగ్ కోసం తెలంగాణ-ఏపీ మధ్య ప్రత్యేక రైళ్లు
- 23 ఏళ్ల తరువాత అక్షయ తృతీయ రోజున .. శుక్రుడు,బృహస్పతి అస్తమయం
- అక్షయ తృతీయ రోజు బంగారం ఒక్కటే కాదు.. ఈ ఐదు కొనుగోలు చేసినా అదృష్టం కలిసొస్తుందంట..!
- మెదక్ నుంచి గుంటూరుకు తరలిస్తున్న రూ.8 కోట్ల నగదు పట్టివేత
- Actress Swathi: ఛీ.. నీ బతుకు.. కలర్స్ స్వాతిపై షాకింగ్ కామెంట్ చేసిన నెటిజన్
- కడుపులో నట్టలు(నులి పురుగులు) ఎలా చేరుతాయి..తొలగించాలంటే ఏం చేయాలి
- Aashu Reddy: పేరు మార్చుకున్న బోల్డ్ బ్యూటీ.. ఇకనైనా కలిసొచ్చేనా?
- PBKS vs RCB: ఐపీఎల్లో ఆసక్తికర సమరం.. ఓడిన జట్టు ప్లే ఆఫ్ నుంచి ఔట్