
నెక్కొండ, వెలుగు: ప్రతిఒక్కరూ భక్తిభావంతో మెలగాలని శాసన మండలి వైస్చైర్మన్ బండ ప్రకాశ్, రాజ్యసభసభ్యులు వద్దిరాజు రవిచంద్ర అన్నారు. వరంగల్జిల్లా నెక్కొండ మండలం సూరిపల్లిలో శుక్రవారం ముదిరాజ్ కులస్తుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పెద్దమ్మతల్లి విగ్రహ ప్రతిష్ఠలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. వారివెంట వరంగల్జడ్పీమాజీ ఫ్లోర్లీడర్పెద్ది స్వప్నాసుదర్శన్రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్రాము, మండల ప్రెసిడెంట్సూరయ్య తదితరులున్నారు.