నిర్మల్ జిల్లా బాసర శ్రీజ్ఞాన సరస్వతీ ఆలయంలో భక్తుల రద్దీ ఏర్పడింది. ఉగాది పర్వదినం సందర్భంగా అమ్మవార్లకు ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. వివిధ రకాల పుష్పాలు, ఆభరణాలతో సుందరంగా అలంకరించారు. పెద్దసంఖ్యలో తరలివచ్చిన భక్తులు అమ్మవార్లను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ ప్రాంగణంలో చిన్నారులకు అక్షరాభ్యాసాలు చేయించారు.
ఇవి కూడా చదవండి
సామాన్యులకో రూల్.. అధికారుల బంధువులకో రూల్
ఆర్యన్ ఖాన్ కేసులో కీలక సాక్షి మృతి