రాష్ట్రంలో నాలుగు స్థానాల్లో బీజేపీ ఆధిక్యం

రాష్ట్రంలో నాలుగు స్థానాల్లో బీజేపీ ఆధిక్యం

లోక్ సభ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతుంది. తెలంగాణలో బీజేపీ హవా కొనసాగుతుంది. నిజామాబాద్, కరీంనగర్, సికింద్రాబాద్, ఆదిలాబాద్ నాలుగు స్థానాల్లో బీజేపీ లీడ్ లో  ఉంది. నిజామాబాద్ లో అరవింద్, కరీంనగర్ లో బండి సంజయ్, సికింద్రాబాద్ లో కిషన్ రెడ్డి, ఆదిలాబాద్ లో సోయం బాపురావు ఆధిక్యంలో కొనసాగుతున్నారు.