మహబూబ్ నగర్
ఆధార్ అప్డేట్కు తిప్పలు .. పోస్టాఫీసుల ముందు క్యూ కడుతున్న రేషన్ కార్డుదారులు
నాగర్ కర్నూల్, వెలుగు: రేషన్ కార్డ్ను ఆధార్ కార్డ్తో లింక్ చేయాలన్న ఆదేశాలతో సామాన్యులు తిప్పలు పడుతున్నారు. గడువు దాటితే బియ్యం రావనే భయంత
Read Moreపాలమూరులో వలసలు ఆగలేదు.. ఆత్మహత్యలు నివారించలేదు: రేవంత్ రెడ్డి
పాలమూరును పసిడి పంటల జిల్లాగా మార్చాల్సి ఉందని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. 2023, అక్టోబర్ 31వ తేదీ మంగళవారం సాయంత్రం ఉమ్మడి మహబూబ్ నగర్
Read Moreకాళేశ్వరం ప్రాజెక్టులో లక్ష కోట్ల అవినీతి జరిగింది : రాహుల్గాంధీ
ప్రజా తెలంగాణ.. దొరల తెలంగాణకు మధ్య అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయని కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. ఆరు గ్యారెంటీలు అమలు కావ
Read Moreబీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కృష్ణానదిలో ముంచుదాం : మల్లు భట్టి విక్రమార్క
కొల్లాపూర్ సభ రేపు రాష్ట్ర గతిని మార్చేటువంటి సభ అని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క అన్నారు. రాబోయే ఎన్నికల తర్వాత రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ సంప
Read Moreబీఆర్ఎస్లోకి నాగం, విష్ణువర్ధన్: గులాబీ కండువా కప్పిన కేసీఆర్
మాజీ మంత్రి నాగం జనార్ధన్రెడ్డి, జూబ్లీహిల్స్ మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్రెడ్డి బీఆర్ఎస్ పార్టీలో చేరారు. బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీ
Read Moreబట్టలుతకడానికి వెళ్లి యువతి గల్లంతు
వనపర్తి జిల్లా పెబ్బేరులో ఘటన పెబ్బేరు, వెలుగు : వనపర్తి జిల్లా పెబ్బేరులో బట్టలుతకడానికి కాలువకు వెళ్లగా, అందులోకి జారిపడి ఓ యువతి గల్లంతైంది
Read Moreనోడల్ ఆఫీసర్లు డ్యూటీ పక్కాగా చేయాలి : పి ఉదయ్ కుమార్
నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు: జిల్లా స్థాయి ఎన్నికల నోడల్ ఆఫీసర్లు విధులు పక్కాగా నిర్వహించాలని నాగర్కర్నూల్ కలెక్టర్ పి ఉదయ్ కుమార్  
Read Moreఓటును అమ్ముకుంటే.. మీ బిడ్డల భవిష్యత్తును అమ్ముకున్నట్లే.. తెలంగాణ బ్లాక్ వాయిస్
ఓటును అమ్ముకోవద్దని.. ఓటును అమ్ముకొని బానిసలవ్వద్దని ప్రజలకు తెలంగాణ బ్లాక్ వాయిస్ అవగాహన సదస్సును నిర్వహిస్తుంది. ఓటును అమ్ముకుంటే మీ బిడ్డల భవిష్యత్
Read Moreఆమనగల్లు లో బీఆర్ఎస్ మైనార్టీలను మోసం చేసింది
ఆమనగల్లు, వెలుగు: మైనార్టీలకు 12 శాతం రిజర్వేషన్లు ఇస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చి ఓట్లు వేయించుకొని అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ పార్టీ రిజర్వేషన
Read Moreబీజేపీ స్కీమ్స్ను ప్రజల్లోకి తీసుకెళ్లాలి: దిలీప్ఆచారి
కందనూలు, వెలుగు: రాష్ట్రంలో బీజేపీ అధికారంలో లేకున్నా ఎన్నో అభివృద్ధి పనులు చేసిందని ఆ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు దిలీప్ఆచారి తెలిపారు. ఆదివారం
Read Moreతుమ్మిళ్ల నుంచి సాగునీరు అందించండి .. ఎమ్మెల్సీ చల్లాకు రైతుల వినతి
మానవపాడు, వెలుగు: ఖరీఫ్ సీజన్లో సాగు చేసిన మిర్చి పంటలు ఎండిపోతన్నాయని, తుమ్మిళ్ల నుంచి సాగునీటిని అందించాలని ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డిన
Read Moreబీఆర్ఎస్, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య ఘర్షణ .. భూనిడ్ గ్రామంలో ఉద్రిక్తత
మద్దూరు, వెలుగు: మండలంలోని భూనిడ్ గ్రామంలో మంత్రి మహేందర్ రెడ్డి, కొడంగల్ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి శనివారం రాత్రి నిర్వహించిన రోడ్ షో ఉద్ర
Read Moreప్రధాని మోదీ ఫొటోకు క్షీరాభిషేకం
ఆమనగల్లు, వెలుగు: రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే బీసీని సీఎం చేస్తామని కేంద్ర మంత్రి అమిత్ షా ప్రకటించడాన్ని హర్షిస్తూ ఆదివారం పట్టణంలో ఆ పార్టీ
Read More












