మహబూబ్ నగర్
గద్వాల్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేపై అనర్హత వేటు
గద్వాల్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డిని అనర్హుడిగా ప్రకటించింది తెలంగాణ హైకోర్టు. ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి ఎన్నిక చెల్లదంటూ హైకోర్టు తీర్పు
Read Moreపేదల ఆకలి తీర్చేందుకే రూ.5 భోజనం: ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి
నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు: పేదల ఆకలి తీర్చేందుకు రూ.5 భోజనం క్యాంటిన్ ను ఏర్పాటు చేసినట్లు ఎంజేఆర్ ట్రస్ట్ అధినేత, ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ
Read Moreఇప్పుడేం చేద్దాం?.. బీఆర్ఎస్లో టికెట్లు దక్కక మహిళా లీడర్ల నారాజ్
2014, 2018లోనూ ఇదే సీన్ ప్రత్యామ్నాయ మార్గాలపై నజర్ మహబూబ్నగర్, వెలుగు: ఉమ్మడి పాలమూరు జిల్లాలో మహిళా లీడర్లకు బీఆర్ఎస్ పార్టీ గుర్త
Read Moreతప్పు చేస్తే నాకు ఓటు వేయొద్దు : గువ్వల బాలరాజు
విప్ గువ్వల ఆసక్తికర వ్యాఖ్యలు వంగూరు, వెలుగు : ‘నేను ఎలాంటి తప్పు చేసినా వచ్చే ఎన్నికల్లో ఓటు ద్వారా నాకు బుద్ధి చెప్పాలి&rsquo
Read Moreఅవమానిస్తూ పోతే సహించం : రంగినేని అభిలాష్ రావు
జూపల్లి తీరుపై ఫిర్యాదు చేస్తాం కొల్లాపూర్ ఆత్మీయ సమావేశంలో టీపీసీసీ సెక్రటరీ అభిలాష్ రావు వనపర్
Read Moreచక్రం తిప్పుతున్న సీనియర్లు.. గెలుపోటములను ప్రభావితం చేసే సత్తా
వనపర్తి, వెలుగు: అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండడంతో చోటామోటా నాయకులతో పాటు గతంలో చక్రం తిప్పిన సీనియర్లు సైతం తమ సత్తా చాటేందుకు పావులు కదుపుతు
Read Moreహాస్టళ్లకు సొంత బిల్డింగ్లు నిర్మించాలి : ఎం. ఆది
వనపర్తి టౌన్, వెలుగు : జిల్లాలో అద్దె భవనాల్లో కొనసాగుతున్న గురుకులాలు, సంక్షేమ హాస్టళ్లకు ప్రభుత్వం వెంటనే సొంత భవనాలు నిర్మించాలని ఎస్ఎఫ్ఐ జిల్లా కా
Read Moreజడ్చర్లలో అరుదైన చేప
జడ్చర్ల, వెలుగు : జడ్చర్లలో అరుదైన చేప వెలుగు చూసింది. చేపను పట్టుకుంటే రాయి మాదిరిగా గట్టిగా ఉండి, ఒంటిపై చిన్న ముళ్లతో చూడడానికి అందంగా కనిపిస్తోందన
Read Moreపాలమూరు రంగారెడ్డి .. పనులు త్వరగా పూర్తి చేయండి.. :స్మితా సబర్వాల్
కొల్లాపూర్, వెలుగు : పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ పనులను త్వరగా పూర్తి చేయాలని సీఎం ముఖ్య కార్యదర్శి స్మితా సబర్వాల్ ఆదేశించారు. నాగర్ కర్నూల్
Read Moreఆశావహులు నారాజ్!..పాలమూరులో సిట్టింగులకే మళ్లీ చాన్స్
మహబూబ్నగర్, వెలుగు : అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బీఆర్ఎస్ ఫస్ట్ ఫేస్లో క్యాండిడేట్లను ఫైనల్ చేసింది. సోమవారం రిలీజ్ చేసిన ఫస్ట్ &nb
Read Moreబీఆర్ఎస్, బీజేపీలను ప్రజా కోర్టులో నిలబెడతాం: పటేల్ ప్రభాకర్ రెడ్డి
గద్వాల, వెలుగు: బీఆర్ఎస్, బీజేపీలను ప్రజాకోర్టులో నిలబెడతామని డీసీసీ అధ్యక్షుడు పటేల్ ప్రభాకర్ రెడ్డి తెలిపారు. ఆదివారం పార్టీ ఆఫీసులో బీఆర్ఎస్, బీజేప
Read Moreకాంగ్రెస్ ప్రజాహిత యాత్రపై బీఆర్ఎస్ లీడర్ల అటాక్
కర్రలు, క్రికెట్స్టంప్స్తో దాడికి దిగిన బీఆర్ఎస్ లీడర్లు ఐదుగురు కాంగ్రెస్ లీడర్లకు గాయాలు భయపడేది లేదన్న టీపీసీసీ నేత అనిరుధ్రెడ్డి
Read Moreనాగర్ కర్నూలు ఉప్పల వెంకటేష్ చేరికలో మర్మమేంటీ.. లాబీయింగ్ చేసింది ఎవరు..?
నాగర్ కర్నూల్, వెలుగు : బీఆర్ఎస్ నుంచి ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల లిస్ట్ను ఈ నెల 21న సీఎం కేసీఆర్ ప్రకటిస్తారన్న ప్రచారం నేపథ్యంలో కల్వకుర్తి
Read More












