మహబూబ్ నగర్
మహబూబ్నగర్లో కాంగ్రెస్, బీజేపీకి షాక్
హైదరాబాద్, వెలుగు: ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు చెందిన ఇద్దరు సీనియర్ లీడర్లు ఆదివారం బీఆర్ఎస్లో చేరారు. మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ నేత ఎర్ర శేఖర్ బేగం
Read Moreపాలమూరు కాంగ్రెస్లో కుదుపు
పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసిన మాజీ మంత్రి నాగం బీఆర్ఎస్లో చేరిన మాజీ ఎమ్మెల్యే ఎర్ర శేఖర్ &n
Read Moreముహుర్తం చూసుకుని త్వరలో బీఆర్ఎస్లో చేరుతా : నాగం
తాను ఏ పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశాననే విషయం ముందే చెప్పానన్నారు నాగం జనార్ధన్ రెడ్డి. తనకు జరిగిన అవమానంతో కాంగ్రెస్ పార్టీని వీడాన
Read Moreకాంగ్రెస్కు నాగం రాజీనామా.. జనార్థన్ ఇంటికి మంత్రులు
నాగర్కర్నూల్ టికెట్ రాకపోవడంతో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన మాజీ మంత్రి నాగం జనార్థన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరనున్నారు. హైదరాబాద్ లోని
Read Moreవాల్మీకి బోయలను ఎస్టీ జాబితాలో చేర్పిస్తా : డీకే అరుణ
గద్వాల, వెలుగు: వాల్మీకి బోయలను ఎస్టీ జాబితాలో చేర్పించే బాధ్యత తనదేనని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ తెలిపారు. శనివారం మల్దకల్ మండలం తా
Read Moreవనపర్తి టికెట్ మేఘారెడ్డికి కేటాయించాలి : మేఘారెడ్డి
వనపర్తి, వెలుగు: మూడు సర్వేల్లో మేఘారెడ్డికి అనుకూలంగా ఫలితాలు వచ్చినా, హైకమాండ్పై ఒత్తిడి తెచ్చి మాజీ మంత్రి చిన్నారెడ్డి టికెట్ పొందారని కాంగ
Read Moreకేసులో ఎత్తివేయించేందుకు కృషి చేస్తా: వర్కటం జగన్నాథ్రెడ్డి
మరికల్, వెలుగు: చిత్తనూర్, ఎక్లాస్పూర్, జిన్నారం గ్రామస్తులపై నమోదైన కేసులను ఎత్తివేయించేందుకు తనవంతు కృషి చేస్తానని మక్తల్ నియోజకవర్గ బీఎస్పీ ఇన్చ
Read Moreప్రియాంక సభకు కోఆర్డినేటర్ల నియామకం
హైదరాబాద్, వెలుగు: ఈ నెల 31న కొల్లాపూర్లో నిర్వహించనున్న పాలమూరు ప్రజాగర్జన సభకు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కోఆర్డినేటర్లను నియమించారు. ఈ సభకు ప్రియ
Read Moreసన్నాలకు ఫుల్ డిమాండ్ .. 2,500 చెల్లిస్తూ కల్లాల కాడనే కొంటున్న వ్యాపారులు
వనపర్తి, వెలుగు: దేశవ్యాప్తంగా సన్న వడ్లకు డిమాండ్ పెరగడం జిల్లా రైతులకు కలిసివస్తోంది. ఉమ్మడి పాలమూరు జిల్లాలో రైతులు పండించిన సన్న రకం వడ్లను వ్యాప
Read Moreఅయిజలో అనుమతి లేని నిర్మాణాలు కూల్చివేత
అయిజ, వెలుగు: పట్టణంలోని కర్నూల్– రాయచూరు చౌరస్తాలో మున్సిపాలిటీ పర్మిషన్ లేకుండా నిర్మిస్తున్న కట్టడాలను శుక్రవారం మున్సిపల్ అధికా
Read Moreబీఆర్ఎస్, కాంగ్రెస్ గెలిస్తే మాఫియా రాజ్యం: డీకే భరత సింహారెడ్డి
గద్వాల, వెలుగు: బీఆర్ఎస్, కాంగ్రెస్ గెలిస్తే మాఫియా రాజ్యం వస్తుందని మాజీ ఎమ్మెల్యే డీకే భరత సింహారెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం ఆయన ఇంటిలో మీడి
Read Moreప్రజల్లో భరోసా కల్పించేందుకే ఫ్లాగ్ మార్చ్
వనపర్తి టౌన్, వెలుగు: జిల్లాలో ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించడంలో భాగంగా ప్రజలకు భరోసా కల్పించేందుకు ఫ్లాగ్ మార్చ్ నిర్వహించామని ఎస్పీ రక్షిత కృష్ణమూర
Read Moreఅక్టోబర్ 31న కొల్లాపూర్కు ప్రియాంక గాంధీ
నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు: ఈ నెల 31న కొల్లాపూర్ కు ఏఐసీసీ నేత ప్రియాంక గాంధీ వస్తున్నట్లు కాంగ్రెస్ పార్లమెంట్ ఇన్చార్జి పీవీ మోహన్, డీసీసీ అ
Read More












