మహబూబ్ నగర్
బీఆర్ఎస్తోనే మైనార్టీల అభివృద్ధి : మహమూద్అలీ
నారాయణపేట, వెలుగు: బీఆర్ఎస్ హయాంలోనే మైనార్టీలు అన్నిరంగాల్లో అభివృద్ధి చెందుతున్నారని హోం శాఖ మంత్రి మహమూద్అలీ తెలిపారు. శనివారం జిల్లా కేంద్రంలోని
Read Moreఎమ్మెల్యే గువ్వలను అడ్డుకున్న కాంగ్రెస్ నేతలు.. ఇరు వర్గాల మధ్య ఘర్షణ
అమ్రాబాద్, వెలుగు: మండలంలోని లక్ష్మాపూర్ తండాలో ఎమ్మెల్యే గువ్వల బాలరాజును శనివారం కాంగ్రెస్ నాయకులు అడ్డుకున్నారు. జీపీ బిల్డింగ్ భూమిపూజ కార్యక్రమంల
Read Moreకాంగ్రెస్ పార్టీలో చేరికలు: అనిరుధ్ రెడ్డి
నవాబుపేట, వెలుగు: మండలంలోని కొల్లూరు గ్రామానికి చెందిన 40 మంది మన్నె జీవన్ రెడ్డి యువసేన సభ్యులు శనివారం కాంగ్రెస్ లో చేరారు. కాంగ్రెస్ నేత జనంపల్లి అ
Read Moreసంపులో పడి బాలుడి మృతి
మదనాపురం, వెలుగు : ప్రమాదవశాత్తు సంపులో పడి బాలుడు చనిపోయాడు. వనపర్తి జిల్లా మదనాపురం మండలం గోవిందహళ్లి గ్రామంలో ఈ ఘటన జరిగింది. గ్రామానికి చెంద
Read Moreప్రధాని మోదీ టూర్కు కేసీఆర్ దూరం
హైదరాబాద్, వెలుగు: ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్ర పర్యటనకు సీఎం కేసీఆర్మరోసారి దూరంగా ఉండనున్నారు. కరోనా ఫస్ట్వేవ్తర్వాత ప్రధాని రాష్ట్రానికి ఎప్పుడు
Read Moreఅక్టోబర్ 1న మోదీ సభ.. పాలమూరు ప్రజా గర్జన పేరుతో నిర్వహిస్తున్న బీజేపీ
మధ్యాహ్నం 2.10 గంటలకు మహబూబ్ నగర్కు ప్రధాని రూ.13,545 కోట్ల ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు అనంతరం సభలో ప్రసంగించనున్న
Read Moreకరెంట్ లేక పంటలు..ఎండిపోతున్నయ్
నందిన్నె- ఉమిత్యాల సబ్ స్టేషన్ ముందు ధర్నా గద్వాల - రాయచూర్ రోడ్డుపై బైఠాయింపు గద్వాల/కేటీదొడ్డి, వెలుగు: కరెంట్ కోసం అన్నదాతలు రోడ్డె
Read Moreకేటీఆర్తో రేవంత్, కోమటిరెడ్డి ట్వీట్ల ఫైట్
స్కామ్లలో కాంగ్రెస్ లెజెండ్.. కర్నాటకలో ఎన్నికల ట్యాక్స్: మంత్రి కేటీఆర్ గాలి మాటలు
Read Moreనిరుద్యోగులను మోసం చేస్తున్రు : పి రాజు
మరికల్, వెలుగు: నిరుద్యోగులను బీఆర్ఎస్ ప్రభుత్వం మోసం చేస్తోందని బీసీ ఐక్యవేదిక ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా అధ్యక్షుడు పి రాజు ఆరోపించారు. శుక్రవారం మ
Read Moreడిజైన్ మార్చడం వల్లే జాతీయ హోదా రాలే : డీకే అరుణ
నారాయణపేట, వెలుగు: సాగునీటి అవసరాల కోసం రూపొందించిన పీఆర్ఎల్ఐ డిజైన్ మార్చి జాతీయ హోదా రాకుండా చేశారని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ ఫైర్ అయ
Read Moreఎలక్షన్ రూల్స్ పాటించాలి : కోయ శ్రీహర్ష
నారాయణపేట, వెలుగు: ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు ఎన్నికల అధికారులు రూల్స్ పాటించాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష సూచించారు. శుక్రవారం కలెక్టరేట్
Read Moreమిడ్ డే మీల్స్ బిల్లులు చెల్లించాలి : ప్రసాద్
వనపర్తి టౌన్, వెలుగు: పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించాలని తెలంగాణ మధ్యాహ్న భోజన పథకం వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి ప్రసాద్ &
Read Moreపీఆర్ఎల్ఐ జాతీయ హోదా ఏమైంది? : శ్రీనివాస్ గౌడ్
హన్వాడ, వెలుగు: గతంలో మహబూబ్ నగర్ పర్యటన సందర్భంగా పీఆర్ఎల్ఐకి జాతీయ హోదా ఇస్తామని ప్రధాని మోదీ హామీ ఇచ్చారని, ఆ హామీని నెరవేర్చి ఈ గడ్డపై కాలు పెట్టా
Read More












