మహబూబ్ నగర్
శ్రీశైలం మల్లన్న ఆలయానికి పెరిగిన రద్దీ
శ్రీశైలం, వెలుగు: అమావాస్య సోమవారం కావడంతో శ్రీశైలం మల్లన్న క్షేత్రానికి భక్తులు పోటెత్తారు. భక్తులతో ఆలయ పరిసరాలు సందడిగా మారాయి. వేకువజాము నుంచే పాత
Read Moreవరికి కష్టకాలం.. ఆందోళనలో రైతులు
అదను దాటుతున్నా ప్రారంభంకాని నాట్లు ముదిరిపోతున్న నార్లు ఆందోళనలో పాలమూరు రైతులు మహబూబ్నగర్, వెలుగు: తీవ్ర వర్షాభావ పరిస్థితులు వరి సాగుప
Read Moreపాలమూరు బిడ్డ నటరాజ్కు.. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ అవార్డు
ప్రెసిడెంట్ ముర్ము చేతుల మీదుగా బంగారు పతకం న్యూఢిల్లీ, వెలుగు: రెడ్ క్రాస్ సొసైటీ ద్వారా మూడు దశాబ్దాలుగా సేవకార్యక్రమాలు చేస్తున్న పాలమూరుకు చె
Read Moreకృష్ణా తీరం వెంట .. రాళ్లు,మట్టి కుప్పలు
నాగర్కర్నూల్, వెలుగు : ఏటా వరదలతో కృష్ణానదిలో పూడిక సమస్య తీవ్రమవుతున్నది. కేఎల్ఐ, పాలమూరు–-రంగారెడ్డి ప్రాజెక్టులకు నీళ్లందించే కోతిగుండ
Read Moreపీయూ పేరు మార్చం : మంత్రి శ్రీనివాస్ గౌడ్
మహబూబ్ నగర్ రూరల్, వెలుగు: పాలమూరు యూనివర్సిటీ పేరు అలాగే ఉంటుందని మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. ఆదివారం యూనివర్సిటీలో రూ.10 కోట్లతో నిర్మించ
Read Moreఇందిరమ్మ ఇండ్లకు.. రూ.3 వేలు కరెంటు బిల్లు వసూలు చేస్తున్రు
నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు: ఇందిరమ్మ ఇండ్లకు రూ.3 వేల కరెంట్ బిల్లు వసూలు చేస్తున్నారని మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివా
Read Moreపోడు పట్టాల పంపిణీలో అన్యాయం చేసిన్రు.. మంత్రిని కలిసిన నల్లమల చెంచులు
అమ్రాబాద్, వెలుగు: పోడు హక్కుపత్రాల మంజూరులో తమకు అన్యాయం చేశారని ఆదివాసీ చెంచులు ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివారం ప్రజా సంఘాల ఆధ్వర్యంలో మన్ననూర్
Read Moreకుటుంబ కలహాలతో కూతురికి విషం తాగించి, తండ్రి ఆత్మహత్య
కుటుంబ కలహాలతో కూతురికి విషం తాగించి, తండ్రి ఆత్మహత్య నాగర్ కర్నూల్, వెలుగు : నాగర్కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలం ఎల్లూర్  
Read Moreబార్డర్ దాటుతున్న ఇసుక.. కాంట్రాక్టర్, ఆఫీసర్ల కుమ్మక్కు
మక్తల్, వెలుగు : నారాయణపేట జిల్లాలో అక్రమ ఇసుక రవాణాకు అడ్డు లేకుండాపోయింది. కాంట్రాక్టర్లు, మైనింగ్ అఫీసర్లు కలిసి ఇసుకను కర్నాటక రాష్ట్రానికి తరలిం
Read Moreగురుకుల స్టూడెంట్కు పాముకాటు
గురుకుల స్టూడెంట్కు పాముకాటు రాత్రి కరిస్తే.. తెల్లారి ఆస్పత్రికి తీసుకెళ్లిన సిబ్బంది కండిషన్ సీరియస్గా ఉన్నా పట్టించుకోని ప్రిన్సిపల్
Read Moreఫర్నేస్ పేలి 13 మంది కార్మికులకు తీవ్ర గాయాలు
మహబూబ్ నగర్ జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. బాలానగర్ మండలం మోతిఘనపూర్ గ్రామ శివారులో శ్రీనాథ్ రోటోప్యాక్ పరిశ్రమలో ఫర్నేస్ పేలింది. ఈ ఘటనలో 13 మంది
Read Moreకాంగ్రెస్ పాలమూరు సభ వాయిదా..కారణాలివే
నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ లో కాంగ్రెస్ నిర్వహించనున్న ‘పాలమూరు ప్రజాభేరీ బహిరంగ సభ’ వాయిదా పడింది. ప్రియాంక గాంధీ షెడ్యూ
Read Moreమిడ్డే మీల్స్లో పురుగులు
గండీడ్, వెలుగు: గండీడ్ మండలం వెన్నచెడు ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో శనివారం మధ్యాహ్న భోజనంలో పురుగులు రావడంతో విద్యార్థులు అన్నం తినకుండా పడేసి
Read More












