మహబూబ్ నగర్
అంగన్వాడీ టీచర్ల భిక్షాటన
సమస్యలు పరిష్కరించాలని సమ్మె చేపట్టిన అంగన్వాడీ వర్కర్లు శుక్రవారం భిక్షాటన చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడంపై
Read Moreనిరంజన్రెడ్డిని లక్ష మెజార్టీతో గెలిపించాలి : కేటీఆర్
వనపర్తి, వెలుగు: మంత్రి నిరంజన్రెడ్డిపై ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ వనపర్తి పదేళ్ల ప్రగతి సభలో ప్రశంసలు కురిపించారు. శుక్రవారం వనపర్తి నియోజకవర్గంలో
Read Moreజెండా మోసినోళ్లకే టికెట్ ఇవ్వాలి : సుంకిరెడ్డి రాఘవేందర్రెడ్డి
నాగర్కర్నూల్, వెలుగు: కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి కష్టపడ్డ వారిని కాదని, కొత్తగా వచ్చిన వారికి టికెట్ ఇస్తే తప్పుడు సంకేతాలు వెళ్తాయని కాం
Read Moreబీఆర్ఎస్కు మాజీ మంత్రి చిత్తరంజన్ దాస్ రాజీనామా
గౌరవం దక్కలేదని ఆవేదన నేడు బీజేపీలో చేరిక కల్వకుర్తి, వెలుగు: మాజీ మంత్రి చిత్తరంజన్ దాస్ శుక్రవారం బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. నాగర
Read Moreప్రధాని సభకు పకడ్బందీ ఏర్పాట్లు.. రెండు లక్షల మందితో బహిరంగ సభ
మహబూబ్నగర్, వెలుగు : అసెంబ్లీ ఎన్నికలకు పాలమూరు జిల్లా నుంచి ఎన్నికల శంఖారావానికి బీజేపీ సిద్ధమైంది. ఆదివారం ప్రధాని మంత్రి నరేంద్ర మోదీ సభకు ముమ్మర
Read Moreవనపర్తి జిల్లాలో రోజురోజుకు పెరుగుతున్న బాధితులు
వనపర్తి, వెలుగు : వనపర్తి జిల్లాలో యువత గంజాయికి బానిసలుగా మారుతున్రు. వివిధ ప్రాంతాల నుంచి నేరుగా గ్రామాలకు బైక్ పై గంజాయి సప్లై చేస్తున్నారంటే పరిస్
Read Moreబాలుడి హత్య కేసులో.. దోషికి ఉరిశిక్ష
మహబూబాబాద్ జిల్లా కోర్టు సంచలన తీర్పు న్యాయ దేవతకు బాలుడి తల్లిదండ్రుల పాలాభిషేకం మహబూబాబాద్, వెలుగు : మూడేండ్ల కింద జరిగిన బాలుడి కిడ
Read Moreఆయిల్ పామ్ సాగుతో రైతులకు ఎంతో మేలు: నిరంజన్ రెడ్డి
వ్యవసాయం బలోపేతం చేయడానికే సీఎం కేసీఆర్ పంటల మార్పిడికి శ్రీకారం చుట్టారని మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. అందులో భాగంగానే ఆయిల్ పామ్ సాగున
Read Moreకేసీఆర్ నాయకత్వంలో మూడోసారి అధికారంలోకి వస్తాం: మంత్రి కేటీఆర్
సీఎం కేసీఆర్ నాయకత్వంలో ముచ్చటగా మూడోసారి అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు మంత్రి కేటీఆర్. వనపర్తి జిల్లా సంకిరెడ్డి వద్ద ఆయిల్ ఫ్యాక్టరీ నిర్
Read Moreజడ్చర్ల టికెట్ పై రెండు రోజుల్లో క్లారిటీ : మల్లురవి
జడ్చర్ల టౌన్,వెలుగు : జడ్చర్ల అసెంబ్లీ స్థానం నుంచి బరిలో నిలిచే అభ్యర్థి పేరును రెండు, మూడు రోజు ల్లో హైకమాండ్ ప్రకటిస్తుందని టీపీసీసీ వైస్
Read Moreభూత్పూర్ లో మోదీ సభను విజయవంతం చేయాలి
ఆమనగల్లు, వెలుగు : భూత్పూర్ లో అక్టోబర్ 1న నిర్వహించే ప్రధాని మోదీ బహిరంగ సభను విజయవంతం చేయాలని బీజేపీ లీడర్లు రాములు, ఆచారి కోరారు. గురువారం పట
Read Moreప్రజలను మభ్యపెడుతున్న కాంగ్రెస్ : శ్రీనివాస్ గౌడ్
మహబూబ్ నగర్ రూరల్, వెలుగు : అధికారంలోకి రావడానికి అలవిగాని హామీలతో ప్రజలను కాంగ్రెస్ మభ్యపెడుతోందని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్
Read Moreఅర్హులందరికీ డబుల్ బెడ్ రూం ఇండ్లు : ఆల వెంకటేశ్వర్ రెడ్డి
మదనాపురం, వెలుగు : దేశంలో ఎక్కడా లేనివిధంగా అన్ని సౌకర్యాలతో డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను నిర్మించి ఉచితంగా అందిస్తున్నామని ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి
Read More












