మహబూబ్ నగర్
పోడు పట్టాల పంపిణీలో అన్యాయం చేసిన్రు.. మంత్రిని కలిసిన నల్లమల చెంచులు
అమ్రాబాద్, వెలుగు: పోడు హక్కుపత్రాల మంజూరులో తమకు అన్యాయం చేశారని ఆదివాసీ చెంచులు ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివారం ప్రజా సంఘాల ఆధ్వర్యంలో మన్ననూర్
Read Moreకుటుంబ కలహాలతో కూతురికి విషం తాగించి, తండ్రి ఆత్మహత్య
కుటుంబ కలహాలతో కూతురికి విషం తాగించి, తండ్రి ఆత్మహత్య నాగర్ కర్నూల్, వెలుగు : నాగర్కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలం ఎల్లూర్  
Read Moreబార్డర్ దాటుతున్న ఇసుక.. కాంట్రాక్టర్, ఆఫీసర్ల కుమ్మక్కు
మక్తల్, వెలుగు : నారాయణపేట జిల్లాలో అక్రమ ఇసుక రవాణాకు అడ్డు లేకుండాపోయింది. కాంట్రాక్టర్లు, మైనింగ్ అఫీసర్లు కలిసి ఇసుకను కర్నాటక రాష్ట్రానికి తరలిం
Read Moreగురుకుల స్టూడెంట్కు పాముకాటు
గురుకుల స్టూడెంట్కు పాముకాటు రాత్రి కరిస్తే.. తెల్లారి ఆస్పత్రికి తీసుకెళ్లిన సిబ్బంది కండిషన్ సీరియస్గా ఉన్నా పట్టించుకోని ప్రిన్సిపల్
Read Moreఫర్నేస్ పేలి 13 మంది కార్మికులకు తీవ్ర గాయాలు
మహబూబ్ నగర్ జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. బాలానగర్ మండలం మోతిఘనపూర్ గ్రామ శివారులో శ్రీనాథ్ రోటోప్యాక్ పరిశ్రమలో ఫర్నేస్ పేలింది. ఈ ఘటనలో 13 మంది
Read Moreకాంగ్రెస్ పాలమూరు సభ వాయిదా..కారణాలివే
నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ లో కాంగ్రెస్ నిర్వహించనున్న ‘పాలమూరు ప్రజాభేరీ బహిరంగ సభ’ వాయిదా పడింది. ప్రియాంక గాంధీ షెడ్యూ
Read Moreమిడ్డే మీల్స్లో పురుగులు
గండీడ్, వెలుగు: గండీడ్ మండలం వెన్నచెడు ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో శనివారం మధ్యాహ్న భోజనంలో పురుగులు రావడంతో విద్యార్థులు అన్నం తినకుండా పడేసి
Read Moreకళాకారుల గుడిసెలు తొలగింపు.. జేసీబీలతో కూల్చివేసిన ఆఫీసర్లు
అలంపూర్, వెలుగు: పట్టణ సమీపంలో కళాకారులు వేసుకున్న గుడిసెలను ఆఫీసర్లు శనివారం పొద్దున తొలగించారు. ఉన్నతాధికారుల ఆదేశాలతో గద్వాల డీఎస్పీ రంగస్వామి, శాం
Read Moreనామ్కేవాస్తేగా ఇంటిగ్రేటెడ్ మార్కెట్.. రూ.8 కోట్లు పెట్టి కట్టినా అమ్మేది ఇద్దరే
నారాయణపేటలో రోడ్లపైనే వ్యాపారుల అమ్మకాలు అవగాహన కల్పించడంపై దృష్టి పెట్టని ఆఫీసర్లు నారాయణపేట, వెలుగు: నారాయణపేట జిల్లా కేంద్రంలో ప్రభుత్వం
Read Moreకాంగ్రెస్ తోనే పేదలకు న్యాయం: జనంపల్లి అనిరుధ్ రెడ్డి
బాలానగర్, వెలుగు: కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే పేదలకు న్యాయం జరుగుతుందని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి జనంపల్లి అనిరుధ్ రెడ్డి తెలిపారు. మ
Read Moreఅదుపుతప్పిన ఆర్టీసీ బస్సు
మరికల్, వెలుగు: ఆత్మకూరు నుంచి మరికల్కు వస్తున్న గద్వాల డిపోకు చెందిన ఆర్డినరీ బస్సు అదుపుతప్పి రోడ్డు పక్కకు దూసుకెళ్లింది. 30 మంది ప్యాసింజర్లతో వస
Read Moreశ్రీశైలం మల్లన్న హుండీ ఆదాయం రూ.3.75 కోట్లు
శ్రీశైలం, వెలుగు: శ్రీశైలం శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జునస్వామి ఆలయ హుండీల ద్వారా రూ.3,75,21,688 ఆదాయం వచ్చినట్లు ఈవో లవన్న తెలిపారు. శుక్రవారం అక్కమ
Read Moreబీఆర్ఎస్ ను బొంద పెట్టుడు ఖాయం: డీకే అరుణ
గద్వాల, వెలుగు: వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ ను నిరుద్యోగులు, అన్నివర్గాల ప్రజలు బొంద పెట్టేందుకు రెడీగా ఉన్నారని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ త
Read More












