నల్లని కండువాతో ధర్నాకు దిగిన మమతా బెనర్జీ

నల్లని కండువాతో ధర్నాకు దిగిన మమతా బెనర్జీ

వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మమతా బెనర్జీ కోల్ కతాలోని గాంధీ విగ్రహం దగ్గర దీక్షకు దిగారు. మెడలో నల్లని కండువా, మూతికి నల్లటి క్లాత్ తో ఆమె దీక్షలో కూర్చున్నారు. ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించారని.. 24 గంటలు ప్రచారంలో పొల్గొనవద్దని ఈసీ ఆదేశించింది. ఇవాళ రాత్రి 8 గంటల వరకు ఆమెపై నిషేధం కొనసాగనుంది. దీంతో ఈసీ నిర్ణయాన్ని నిరసిస్తూ.. ఆమె కోల్ కతాలోని గాంధీ విగ్రహం ముందు బైటాయించారు.