మారాయిగూడెం సమ్మక్క, సారలమ్మ జాతర షురూ

మారాయిగూడెం సమ్మక్క, సారలమ్మ జాతర షురూ

భద్రాచలం, వెలుగు :  దుమ్ముగూడెం మండలంలోని మారాయిగూడెం సమ్మక్క-, సారలమ్మ జాతర బుధవారం వైభవంగా ప్రారంభమైంది. సమక్క, సారలమ్మను గద్దెలపైకి తీసుకొచ్చారు. తెలంగాణ-, ఛత్తీస్​గఢ్​ రాష్ట్రాల సరిహద్దున జరిగే ఈ జాతరకు చుట్టు పక్కల గ్రామాల నుంచి ఆదివాసీలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఈనెల 3వ వరకు జాతర కొనసాగనుంది.