మెదక్
బోర్లు పోస్తలేవు .. అడుగంటిన భూగర్భజలాలు
తడులు అందక ఎండుతున్న పంటలు ఆగమవుతున్న అన్నదాతలు మెదక్, నిజాంపేట, వెలుగు: బోర్లను నమ్ముకొని పంటలు వేసిన రైతుల పరిస్థితి అగమ్యగోచరం
Read Moreకొమురవెల్లి మల్లన్న బ్రహ్మోత్సవాలు.. భారీగా పెరిగిన భక్తుల రద్దీ
సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మల్లికార్జున స్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా 2024 మార్చి 17 తొమ్మిదివ ఆది
Read Moreతైబజార్ వేలంతో రూ.4 లక్షల ఆదాయం
పాపన్నపేట, వెలుగు: పాపన్నపేటలోని జీపీ ఆఫీసులో శనివారం అధికారులు తైబజార్ వేలం నిర్వహించారు. జీపీకి రూ.4,23,000 ఆదాయం సమాకురినట్లు స్పెషల్ఆఫీసర్ లక్ష్మ
Read Moreఎన్నికల విధులు పకడ్బందీగా నిర్వహించాలి : రాహుల్రాజ్
మెదక్టౌన్, వెలుగు: ఎన్నికల విధులను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్, ఎన్నికల అధికారి రాహుల్ రాజ్ సూచించారు. శనివారం మెదక్కలెక్టర్ఆఫీసులో అధి
Read Moreఆలయ భూమి కబ్జాపై గ్రామస్తుల ఆందోళన
వెల్దుర్తి, వెలుగు: మండలంలోని ఆరెగూడెం గ్రామానికి చెందిన ఓ వ్యక్తి గ్రామ దేవతల స్థలాన్ని కబ్జా చేసి మరొకరికి అమ్మి సొమ్ము చేసుకున్నాడని గ్రామస్తులు ఆర
Read Moreమెదక్ పట్టణంలో భారీ వర్షం
నిలిచిపోయిన విద్యుత్ సరఫరా మెదక్టౌన్, వెలుగు: మెదక్ పట్టణంలో శనివారం రాత్రి భారీ వర్షం కురిసింది. దీంతో రాకపోకలు ఎక్కడికక్కడే స్తంభిం
Read Moreషాప్లు పోతే మేమెట్ల బతకాలె?
హుస్నాబాద్, వెలుగు: సిద్దిపేట నుంచి హుస్నాబాద్ మీదుగా ఎల్కతుర్తి వరకు నిర్మిస్తున్న నేషనల్ హైవేతో తమ షాప్లు పోతున్నాయని హుస్నాబాద్ వ్యాపారులు ఆందోళ
Read Moreజహీరాబాద్లో ట్రయాంగిల్ ఫైట్
బీజేపీ క్యాండిడేట్ గా సిట్టింగ్ ఎంపీ బీబీ పాటిల్ కాంగ్రెస్ నుంచి మాజీ ఎంపీ సురేశ్ షెట్కార్ బీఆర్ఎస్ నుంచి గాలి అనిల్ కుమార్ సంగారెడ్
Read Moreఫెసిలిటీస్ కల్పించాకే కాలేజీని షిఫ్టు చేయాలి : ఏబీవీపీ కార్యకర్తలు
అప్పటిదాకా ఓల్డ్ బిల్డింగులోనే డిగ్రీ క్లాసెస్ను కొనసాగించాలి అధికారుల నిర్ణయాన్ని నిరసిస్తూ ఏబీవీపీ రాస్తారోకో హుస్నాబాద్, వెలుగు: సిద్ద
Read Moreపీఎం విశ్వకర్మ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి : రమేశ్
మెదక్టౌన్, వెలుగు: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన పథకాన్ని అర్హులైనవారు సద్వినియోగం చేసుకోవాలని అడిషనల్కలెక్టర్రమేశ్ ప
Read Moreకాళేశ్వరం కాల్వకు భూములివ్వం .. గ్రామసభను బహిష్కరించిన పిలుట్ల రైతులు
శివ్వంపేట, వెలుగు: కాళేశ్వరం కాల్వ నిర్మాణానికి తాము భూములివ్వమని పిలుట్ల గ్రామ రైతులు తేల్చి చెప్పారు. గ్రామసభను బహిష్కరించడంతో చేసేదేమి లేక అధికారుల
Read Moreఅమ్మ ఆదర్శ కమిటీలు ఏర్పాటు చేయాలి : వల్లూరు క్రాంతి
సంగారెడ్డి టౌన్, వెలుగు: జిల్లాలోని గవర్నమెంట్ స్కూళ్లలో అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలు ఏర్పాటు చేయాలని కలెక్టర్ వల్లూరు క్రాంతి సూచించారు. శుక్రవార
Read Moreచేర్యాలలో అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి శంకుస్థాపన
చేర్యాల, వెలుగు: చేర్యాల మున్సిపాలిటీలోని పలు వార్డుల్లో అభివృద్ది పనులకు జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి శుక్రవారం శంకుస్థాపన చేశారు. ము
Read More












