తైబజార్ వేలంతో రూ.4 లక్షల ఆదాయం

తైబజార్ వేలంతో రూ.4 లక్షల ఆదాయం

పాపన్నపేట, వెలుగు: పాపన్నపేటలోని జీపీ ఆఫీసులో శనివారం అధికారులు తైబజార్ వేలం నిర్వహించారు. జీపీకి రూ.4,23,000 ఆదాయం సమాకురినట్లు స్పెషల్​ఆఫీసర్ లక్ష్మీకాంత్ రెడ్డి, సెక్రటరీ నయీం తెలిపారు. కార్యక్రమంలో ఎంపీటీసీ శ్రీనివాస్, మాజీ సర్పంచ్ గురుమూర్తి గౌడ్, మండల కో ఆప్షన్ సభ్యుడు గౌస్, మాజీ ఉపసర్పంచ్ కలీం, కిషన్ రెడ్డి, సంగమేశ్వర్, ప్రవీణ్​పాల్గొన్నారు.