ఫిర్దౌస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 200 మందికి వైద్య పరీక్షలు

ఫిర్దౌస్  ఫౌండేషన్  ఆధ్వర్యంలో 200 మందికి వైద్య పరీక్షలు

నారాయణపేట, వెలుగు: పట్టణంలోని ఫిర్దౌస్  మసీదు ఆవరణలో ఫిర్దౌస్  ఫౌండేషన్  ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన ఉచిత వైద్య శిబిరంలో 200 మందికి పరీక్షలు నిర్వహించారు. అమెరికాలో ఉంటున్న డాక్టర్  బదర్  మహ్మద్  జహీర్  రోగులను పరీక్షించారు.

పరీక్షల అనంతరం ఉచితంగా మందులు అందించారు. డాక్టర్‌‌‌‌ యూసుఫ్‌‌‌‌ తాజ్‌‌‌‌, ముహమ్మద్‌‌‌‌ తాహిర్‌‌‌‌, హఫీజ్‌‌‌‌ చాంద్‌‌‌‌ పాషా, యూసుఫ్‌‌‌‌ తాజ్‌‌‌‌, మహ్మద్‌‌‌‌  ఫైసల్‌‌‌‌, ఫయాజ్‌‌‌‌  అహ్మద్‌‌‌‌, మోసిన్‌‌‌‌ సాంద్‌‌‌‌కే, మహమ్మద్‌‌‌‌  తఖీ పాల్గొన్నారు.