హైదరాబాద్, వెలుగు : ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను మంగళవారం బంజారాహిల్స్లోని ఆమె నివాసంలో తమిళనాడు, కర్నాటక, కేరళ రాష్ట్రాల రైతు నాయకులు కలిశారు. ఈ సందర్భంగా రాష్ట్ర సర్కారు అమలు చేస్తున్న రైతు సంక్షేమ కార్యక్రమాలను కవిత వారికి వివరించారు. వ్యవసాయానికి 24 గంటల ఉచిత కరెంట్ ఇవ్వడం ఒక్క కేసీఆర్కే సాధ్యమైందని చెప్పారు. రైతుబంధు, బీమా లాంటి పథకాలు దేశమంతా అమలు చేయాలని రైతు నాయకులు ఈ సందర్భంగా అభిప్రాయపడ్డారు. కేసీఆర్ ఇచ్చిన ‘అబ్ కీ బార్ కిసాన్ సర్కార్’ నినాదం రైతుల్లో ప్రభావం చూపుతుందని తెలిపారు. రైతుల సంక్షేమం కోసం కృషి చేస్తున్న కేసీఆర్ నాయకత్వంలో పనిచేయడానికి తాము సిద్ధంగా ఉన్నామన్నారు. కాగా, కవితతో భేటీ అనంతరం వారు ప్రగతి భవన్కు వెళ్లి కేసీఆర్ను కలిశారు. రైతుల కోసం తాము బీఆర్ఎస్తో కలిసి పని చేస్తామని పేర్కొన్నారు.
ఎమ్మెల్సీ కవితతో 3 రాష్ట్రాల రైతు నాయకుల భేటీ
- హైదరాబాద్
- January 25, 2023
లేటెస్ట్
- ఆరోగ్య బీమా పాలసీలను రద్దు చేసిన HDFC :పాలసీదారులపై ప్రభావం చూపుతుందా?
- TS TET Halltickets 2024: తెలంగాణ టెట్ హాల్ టికెట్లు విడుదల
- ఉప్పల్ మ్యాచ్ రద్దు.. ప్లేఆఫ్స్ వెళ్లిన సన్ రైజర్స్ హైదరాబాద్
- ఏపీలో హింసపై ఈసీ సీరియస్... పల్నాడు, అనంతపురం ఎస్పీలపై వేటు
- మీ మసాలాలు వద్దు సామీ : దిగుమతులపై యూకే ఆంక్షలు
- జీఎస్టీ ఎగవేస్తే ఎవరినైనా ఉపేక్షించవద్దు : సీఎం రేవంత్ రెడ్డి
- లైంగిక వేధింపుల ఆరోపణలపై డీఎంహెచ్వో అరెస్టు
- బతకనీయరా: కోవీషీల్డ్ కంటే కోవ్యాగ్జిన్ టీకా మరింత డేంజర్ అంట..!
- ICFAI యూనివర్సిటీ యాసిడ్ ఘటనపై పోలీసులు దర్యాప్తు
- బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి బిగ్ షాక్
Most Read News
- త్వరలో స్థానిక ఎన్నికలు
- హైదరాబాద్లో భారీ వర్షం .. ఉప్పల్లో మ్యాచ్ కష్టమే
- రియల్ ఎస్టేట్ వ్యాపారులకు గుడ్ న్యూస్.. ఇక హెచ్ఎండీఏ పర్మిషన్లు ఈజీ
- హైదరాబాద్ లో కుండపోత వర్షం.. ఎవరూ బయటకు రావొద్దు
- మోహిని ఏకాదశి మే 19న మూడు యోగాల కలయిక ..ఆ రోజు ఏం చేయాలంటే..
- ఇక స్థానిక సమరం !.. జడ్పీటీసీ, సర్పంచ్ ఎన్నికలకు ఒకటే నోటిఫికేషన్
- Kevvu Karthik: జబర్దస్త్ కమెడియన్ కెవ్వు కార్తీక్ ఇంట విషాదం
- Sireesha Divorce: విడాకులు తీసుకున్న సీరియల్ నటి శిరీష.. సోషల్ మీడియా పోస్ట్ వైరల్
- బతకనీయరా: కోవీషీల్డ్ కంటే కోవ్యాగ్జిన్ టీకా మరింత డేంజర్ అంట..!
- రైతుల నుంచి లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన్రు