వంతెనపై నుంచి మినీ బస్సు పడడంతో ఐదుగురు మృతిచెందిన సంఘటన శనివారం ఉదయం మహారాష్ట్రలో జరిగింది. సాతారా జిల్లాలో 50 అడుగుల ఎత్తున్న వంతెనపై నుంచి మినీ బస్సు పడడడంతో ఈ ప్రమాదం జరిగింది. మృతుల్లో ముగ్గురు పురుషులు, మహిళ, చిన్నారి ఉన్నారని తెలిపారు. ముంబై నుంచి గోవా వెళ్తుండగా పూణె-బెంగళూరు హైవేపై బస్సు అదుపుతప్పడంతో ప్రమాదం జరిగిందన్నారు. మరో ఆరుగురికి గాయాలయ్యాయని, సహాయక చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు. గాయాలపాలైన వారిని సహాయక బృందాలు ఆసుపత్రులకు తరలించి, ట్రీట్ మెంట్ అందిస్తున్నారని తెలిపారు పోలీసులు.
వంతెనపై నుంచి పడ్డ మినీ బస్సు.. ఐదుగురి మృతి
- దేశం
- November 14, 2020
లేటెస్ట్
- తగ్గిన పోలింగ్.. అసెంబ్లీ ఎన్నికల కంటే మూడు శాతం తక్కువ
- రెండు చోట్ల ఓటేసిన మాజీ సర్పంచ్ దంపతులు.. చర్యలు తీసుకోవాలని గ్రామస్తుల ఫిర్యాదు
- స్ట్రాంగ్రూముల్లో భవితవ్యం.. వరంగల్ లో 68.86 శాతం పోలింగ్
- ప్రధాన పార్టీల్లో..క్రాస్ ఓటింగ్ టెన్షన్
- ఆరోజు కేసీఆర్ డాక్టర్లను పక్కనపెట్టుకుంటే బెటర్: బండి సంజయ్
- క్రాస్ ఓటింగ్ ఎవరికి లాభం?
- ఇక పాలనపైనే ఫోకస్..ఇయ్యాల్టి నుంచే పని మొదలుపెడ్తం : సీఎం రేవంత్ రెడ్డి
- స్ట్రాంగ్ రూమ్ల్లో అభ్యర్థుల భవితవ్యం
- రుణమాఫీ చేయకపోతే ఆగస్టు సంక్షోభం
- ఎన్నికల డ్యూటీ నుంచి ఇంటికి వచ్చిన వెంటనే గుండెపోటు
Most Read News
- పేరెంట్స్, స్టూడెంట్లకు ఇంటర్ బోర్డు పరీక్ష!
- టీచర్ల ప్రమోషన్లకు టెట్ గండం
- ఈ ఏడాది రోహిణి కార్తెలోనే నైరుతి రుతుపవనాలు వచ్చేస్తున్నాయి...
- తెలంగాణలో రాబోయే ఏడు రోజులు వర్షాలు
- Ananya Nagalla: అందాల ఆరబోత కాదు.. అందమైన రాత కూడా.. అనన్యలో ఈ టాలెంట్ కూడా ఉందా!
- హైదరాబాద్ ఎల్బీనగర్ మెట్రో కిటకిట.. టికెట్ కోసం క్యూ
- PF Withdraw: ఇకపై రెండు నిమిషాల్లో పీఎఫ్ విత్ డ్రా
- సీమా హైదర్ గురించి సంచలన విషయాలు
- Good Health : జ్వరం వచ్చినప్పుడు చికెన్ తినొచ్చా లేదా.. ఎందుకు తినకూడదు అంటే..!
- దంపతులు సంతోషంగా ఉండాలంటే చేయాల్సిన వ్రతం ఇదే... ఎప్పుడంటే..