ఏపీ రాజధాని అమరావతిపై మంత్రి బొత్స సత్యనారాయణ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. రాజధాని అమరావతి అని గత ప్రభుత్వం ఏమైనా గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చిందా? అని ప్రశ్నించారు. తాత్కాలిక సచివాలయం మాదిరే అమరావతిని తాత్కాలిక రాజధాని చేశారన్నారు. రాజధానికి అడ్రస్ అంటూ లేకుండా చేసింది చంద్రబాబేనని విమర్శించారు. పాలన అంటే ఏంటో జగన్ వంద రోజుల్లో చేసి చూపించారని అన్నారు. జగన్ ది తుగ్లక్ పాలన అన్న లోకేష్ పై బొత్స కౌంటర్ వేశారు. తుగ్లక్ పాలన అంటే చంద్రబాబుది అన్న విషయం లోకేష్ తెలుసుకోవాలన్నారు. రాత్రికి రాత్రి హైదరాబాద్ నుంచి తట్టా బుట్ట సర్దుకుని వచ్చింది చంద్రబాబేనని అన్నారు.
రాజధాని అమరావతి అని గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చారా?
- ఆంధ్రప్రదేశ్
- September 7, 2019
లేటెస్ట్
- తెలంగాణలో 12 సీట్లు గెలుస్తం : ఎమ్మెల్యే రాజాసింగ్
- బయ్యారాన్ని బంగారు కొండ చేస్తా : మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు
- మే 13న నిమ్స్ హాస్పిటల్కు సెలవు
- ఏనుమాముల మార్కెట్కు ఆరు రోజులు సెలవు
- కాంగ్రెస్కు ఓటేస్తే పాకిస్తాన్కు వేసినట్లే : నవనీత్ కౌర్
- మా వాదన వినకుండా ఎలాంటి ఆర్డర్ ఇవ్వొద్దు
- సింగరేణిలో కొత్త బావుల ఏర్పాటుకు కృషి: గడ్డం వంశీకృష్ణ
- ఫారిన్ నుంచి మనోళ్లు పంపిన పైసలు రూ. 9 లక్షల కోట్లు
- గడ్డం వంశీకృష్ణను గెలిపిస్తే.. నిరుద్యోగ సమస్య పరిష్కారం: ఎమ్మెల్యే విజయరమణారావు
- దోస్తులకు దోచిపెడ్తున్నడు: మోదీపై ప్రియాంక గాంధీ ఫైర్
Most Read News
- బేగంపేట నాలాలో కొట్టుకొచ్చిన డెడ్బాడీలు
- Good Health : మీకు గ్యాస్ ప్రాబ్లమ్ ఉందా.. కారణాలు ఇవే.. లక్షణాలు ఇలా.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..!
- ఆర్బీఐ ఆంక్షలు: PhonePe, Google Pay లావాదేవీలపై లిమిట్..!
- తెలంగాణలో మూడు రోజులు వైన్స్ బంద్
- బీ అలర్ట్ : రోజూ బీరు తాగుతున్నారా.. అయితే ఈ ఐదు రోగాలు వచ్చి చస్తారు..!
- SRH vs LSG: పొట్టు పొట్టు కొట్టిన సన్రైజర్స్ ఓపెనర్లు.. 10 ఓవర్లలోపే మ్యాచ్ ఫినిష్
- చికెన్ షవర్మా తిని 19 ఏళ్ల యువకుడు మృతి
- బెంగళూరులోనూ మొదలైందా : మెట్రోలో యంగ్ కపుల్ రొమాంటిక్ సీన్స్
- Ranveer, Deepika: విడాకుల బాటలో మరో బాలీవుడ్ జంట.. క్లారిటీ వచ్చేసింది!
- బాచుపల్లి ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి