లోయర్ ట్యాంక్ బండ్ కట్ట మైసమ్మ దేవాలయం వద్ద నుంచి వీఎస్టీ వరకు నిర్మించే స్టీల్ బ్రిడ్జి నిర్మాణ పనులను మంత్రి కేటీఆర్ ఇవాళ పరిశీలించారు. ఆయనతో పాటు వివిధ శాఖల అధికారులు ఉన్నారు. స్టీల్ బ్రిడ్జి నిర్మాణం ఆలస్యంగా జరుగుతుందని అధికారులపై మంత్రి అసహనం వ్యక్తం చేశారు. మే చివరి నాటికల్లా స్టీల్ బ్రిడ్జి నిర్మాణం పూర్తయి ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉంచాలని అధికారులను ఆదేశించారు. ఇందుకు ఎలాంటి ఇబ్బందులు ఉన్నా అన్ని శాఖల అధికారుల సమన్వయం, ప్రజా ప్రతినిధుల సహకారంతో బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేయాలని మంత్రి కేటీఆర్ సూచించారు.
అధికారులపై మంత్రి కేటీఆర్ అసహనం
- హైదరాబాద్
- March 4, 2023
లేటెస్ట్
- DC vs LSG: లక్నోపై విజయం.. ప్లే ఆఫ్ రేసులోనే ఢిల్లీ
- ఇన్కమ్ ట్యాక్స్ ఆపీస్ లో అగ్నిప్రమాదం.. అధికారి మృతి
- DC vs LSG: రాహుల్ స్టన్నింగ్ క్యాచ్.. లేచి చప్పట్లు కొట్టిన లక్నో ఓనర్
- తెలంగాణలో 65.67 శాతం పోలింగ్
- పసిబిడ్డలలో ప్రారంభ విద్య..తల్లిదండ్రులు ఎలా నడుచుకోవాలి
- ఏపీలో ఎవరు గెలిచినా.. సత్సంబంధాలు కొనసాగిస్తం : సీఎం రేవంత్ రెడ్డి
- బ్యాంకులకు 3వేల 400 కోట్ల మోసం.. DHFL మాజీ డైరెక్టర్ అరెస్ట్
- Kalki 2898 AD: ప్రభాస్ కల్కి ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్ ఫిక్స్.!..ఎప్పుడు..ఎక్కడో తెలుసా?
- Beauty Care: వీటితో ముఖంపై వచ్చే మొటిమలు, మచ్చలకు చెక్..!
- ఏపీలో ఘోర ప్రమాదం.. ఐదుగురు కూలీలు మృతి
Most Read News
- టీచర్ల ప్రమోషన్లకు టెట్ గండం
- పేరెంట్స్, స్టూడెంట్లకు ఇంటర్ బోర్డు పరీక్ష!
- ఈ ఏడాది రోహిణి కార్తెలోనే నైరుతి రుతుపవనాలు వచ్చేస్తున్నాయి...
- తెలంగాణలో రాబోయే ఏడు రోజులు వర్షాలు
- హైదరాబాద్ ఎల్బీనగర్ మెట్రో కిటకిట.. టికెట్ కోసం క్యూ
- Ananya Nagalla: అందాల ఆరబోత కాదు.. అందమైన రాత కూడా.. అనన్యలో ఈ టాలెంట్ కూడా ఉందా!
- PF Withdraw: ఇకపై రెండు నిమిషాల్లో పీఎఫ్ విత్ డ్రా
- Good Health : జ్వరం వచ్చినప్పుడు చికెన్ తినొచ్చా లేదా.. ఎందుకు తినకూడదు అంటే..!
- సీమా హైదర్ గురించి సంచలన విషయాలు
- విద్యుత్శాఖ అలర్ట్