హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్ ను తిట్టిన రేవంత్ రెడ్డి పురుగులు పడి చస్తాడని.. ఎట్టిపరిస్థితుల్లో రేవంత్ ని వదిలేది లేదని ఫైర్ అయ్యారు మంత్రి మల్లారెడ్డి. ఆదివారం జవహర్ నగర్ మునిసిపల్ కార్పొరేషన్ లో కాంగ్రెస్, బీజేపీ నుంచి కొంతమంది కార్యకర్తలు టీఆర్ఎస్లోకి చేరారు. మంత్రి మల్లారెడ్డి వారికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై సీరియస్ అయ్యారు. రేవంత్ ఒక లాఫుట్, డొకబాజీ, చర్లపల్లి జైలుకు వెళ్లివచ్చినవాడని, ఇలాంటి వ్యక్తి ముఖ్యమంత్రి కేసీఆర్ను తిడుతారా.. అంటూ తీవ్రమైన పదజాలంతో రెచ్చిపోయారు. టీపీసీసీ అధ్యక్ష పదవిని రూ. 50 కోట్లతో తెచ్చుకున్న రేవంత్ రెడ్డి.. సీఎం కేసీర్ను తిట్టడం ఎంటని ప్రశ్నించారు.
సీఎంను తిట్టిన రేవంత్ ని వదిలేది లేదు
- తెలంగాణం
- September 19, 2021
లేటెస్ట్
- RCB vs KKR: కోహ్లీ బాధ్యతాయుత ఇన్నింగ్స్.. కేకేఆర్ టార్గెట్ ఎంతంటే..?
- పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారం ప్రారంభం... షెడ్యూల్ ఇదే
- Mad Sequel: మ్యాడ్ సీక్వల్ టైటిల్ రివీల్..షూటింగ్ ఎప్పుడో చెప్పిన డైరెక్టర్!
- భక్తులతో కిటకిటలాడిన మెదక్ చర్చి
- రైతు బంధుపై చర్చకు సిద్ధం:భట్టి విక్రమార్క
- ఎమ్మెల్యే సంజయ్ తండ్రి మృతి పట్ల కేసీఆర్ సంతాపం
- RCB vs KKR: ఇంత మతి మరుపా..కన్ఫ్యూజన్లో టీంను మర్చిపోయిన అయ్యర్
- ప్రభుత్వం మారినప్పుడు చర్యలు..ఐటీ నోటీసులపై రాహుల్
- కాంగ్రెస్ లోకి కేటీఆర్ అనుచరుడు?
- కేజ్రీవాల్ ను సీఎంగా తొలగించాలని మరో పిల్
Most Read News
- గుడ్ఫ్రైడే విశిష్టత.. చరిత్ర, ప్రాముఖ్యత తెలుసా...
- కెప్టెన్ అయినా, ఎక్స్ ట్రా ప్లేయరైనా ఒకేలా గౌరవించాలి - సోను సూద్ ట్వీట్..
- Telangana Summer Tour : ప్రకృతి అందాల సోమశిల చూసొద్దామా.. మన తెలంగాణలోనే..
- భారీగా పెరిగిన బంగారం ధరలు..
- పోలీస్స్టేషన్లో దావత్.. కానిస్టేబుళ్ల సస్పెన్షన్
- BRS పార్టీకి బిగ్షాక్..పోటీనుంచి తప్పుకున్న కడియం కావ్య
- రామచిలుకలకు టికెట్ కొట్టిన ఆర్టీసీ కండక్టర్
- బాబు మోహన్ కు ఫోన్ చేసిన కేసీఆర్.. వరంగల్ ఎంపీ టికెట్ ఎవరికీ?
- ఫోన్ ట్యాపింగ్ లో ఢిల్లీని కూడా వదల్లేదు !
- ఏ తీరానికి ఈ సంధి కాలం ?