ఉపాధ్యాయ సంఘాల నేతలతో సబిత సమావేశం

ఉపాధ్యాయ సంఘాల నేతలతో సబిత సమావేశం

హైదరాబాద్: టీచర్ ఎమ్మెల్సీలు, ఉపాధ్యాయ సంఘాల నేతలతో సమావేశమయ్యారు మంత్రి సబితా ఇంద్రారెడ్డి. MLCలు కాటేపల్లి జనార్దన్ రెడ్డి, రఘోత్తం రెడ్డి, నర్సిరెడ్డి, గ్రాడ్యూయేట్ MLC సురభి వాణిదేవి ఈ మీటింగ్ లో పాల్గొన్నారు. ఉపాధ్యాయుల బదిలీలు, ప్రమోషన్లు, 317 జీవో సమస్యలపై నేతలతో సబిత చర్చిస్తున్నట్లు సమాచారం. 

మరిన్ని వార్తల కోసం:

బోగస్ ఓట్లను త్వరలోనే గుర్తిస్తాం

వివాదాస్పద ట్వీట్.. జిగ్నేశ్ మేవానీ అరెస్ట్

విజయ్ దేవరకొండ, సమంత జోడీగా కొత్త సినిమా షురూ