హైదరాబాద్: టీచర్ ఎమ్మెల్సీలు, ఉపాధ్యాయ సంఘాల నేతలతో సమావేశమయ్యారు మంత్రి సబితా ఇంద్రారెడ్డి. MLCలు కాటేపల్లి జనార్దన్ రెడ్డి, రఘోత్తం రెడ్డి, నర్సిరెడ్డి, గ్రాడ్యూయేట్ MLC సురభి వాణిదేవి ఈ మీటింగ్ లో పాల్గొన్నారు. ఉపాధ్యాయుల బదిలీలు, ప్రమోషన్లు, 317 జీవో సమస్యలపై నేతలతో సబిత చర్చిస్తున్నట్లు సమాచారం.
మరిన్ని వార్తల కోసం: