టాలీవుడ్ టాప్ హీరోలు చిరంజీవి, నాగార్జునతో సమావేశం అయ్యారు రాష్ట్ర సినిమాటో గ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. జూబ్లీహిల్స్ లోని చిరంజీవి ఇంట్లో జరిగిన ఈ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ అధికారులు కూడా పాల్గొన్నారు. సినిమా రంగం అభివృద్ధి కోసం తీసుకోవాల్సిన చర్యలు, సినీ కళాకారులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుతున్న తీరుపై ఈ సమావేశంలో చర్చించారు. గత రెండు రోజుల నుంచి సినీ పెద్దల నుంచి సూచనలు తీసుకుంటోంది ప్రభుత్వం. సినీ కళాకారులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందివ్వడం.. థియేటర్ల కొరత, ఆన్ లైన్ టికెటింగ్, షూటింగ్ పర్మిషన్లు, నంది అవార్డులు లాంటి అంశాలపై చర్చించినట్టు సమాచారం.
చిరు,నాగ్ తో మంత్రి తలసాని సమావేశం
- హైదరాబాద్
- February 5, 2020
లేటెస్ట్
- Antony Ruben: చివరి నిమిషంలో పుష్ప 2 టీమ్కి భారీ షాక్.. టీమ్ నుండి స్టార్ ఎడిటర్ అవుట్
- రిటైర్మెంట్ ప్రకటించిన ఫుట్బాల్ కెప్టెన్ సునీల్ ఛెత్రి
- V6 DIGITAL 16.05.2024 AFTERNOON EDITION
- హైదరాబాద్ సిటీని కమ్మేసిన మేఘాలు.. భారీ వర్షం అలర్ట్
- వైసీపీ నేతల ఇండ్లల్లో నాటు బాంబులు గుర్తింపు
- జూన్ 4న దేశం షాకయ్యే రిజల్ట్ వస్తది : జగన్
- మోదీ రైతుల సంక్షేమం కోసం ఏం చేయలేదు : శరద్ పవార్
- సీఏఏ అమలు చేసి తీరుతాం..ఇది మోదీ గ్యారంటీ : మోదీ
- ఓరి దుర్మార్గుల్లారా : మెడికల్ షాపుల్లోనే నకిలీ మందులు అమ్ముతున్నారు..!
- ఫ్లోర్ టెస్ట్ జరగాల్సిందే .. ఎల్లారెడ్డి బల్దియా కేసులో హైకోర్టు
Most Read News
- 10 రోజులు ముందుగానే.. రుతుపవనాలు వచ్చేస్తున్నయ్
- త్వరలో స్థానిక ఎన్నికలు
- కొబ్బరి చక్కెర గురించి విన్నారా.. దీని గురించి తెలుస్తే అసలు వదిలిపెట్టరు..
- కిడ్నీల్లో రాళ్ల సమస్యా?.. అయితే ఇలా చేసి చూడండి..
- బీఆర్ఎస్ కారులో పట్టభద్రుల పంచాది
- ఇక స్థానిక సమరం !.. జడ్పీటీసీ, సర్పంచ్ ఎన్నికలకు ఒకటే నోటిఫికేషన్
- కాంగ్రెస్ పార్టీ గెలిచే ఒకే ఒక్క సీటు నల్గొండ : కేటీఆర్
- NTR: వీరభద్ర స్వామికి ఎన్టీఆర్ భారీ విరాళం..శిలాఫలకం చూస్తే కానీ తెలీలేదే!..ఆ ఆలయం ఎక్కడంటే?
- రియల్ ఎస్టేట్ వ్యాపారులకు గుడ్ న్యూస్.. ఇక హెచ్ఎండీఏ పర్మిషన్లు ఈజీ
- దేవుడా : కాశీకి వెళ్లే రైలులో పురుగుల అన్నం.. రైల్వే శాఖ ఏం చెప్పిందో తెలుసా..!