అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రజాసమస్యలను తీర్చాలి : ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్‌‌ ‌‌‌ రావు 

అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రజాసమస్యలను తీర్చాలి : ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్‌‌ ‌‌‌ రావు 

మెదక్​ టౌన్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం ప్రజల అభివృద్ధి, సంక్షేమానికి నిరంతరం శ్రమిస్తోందని, ఈ విషయంలో అధికారులు, ప్రజాప్రతినిధులు కలిసి ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు సమన్వయంతో ముందుకెళ్లాలని మెదక్​ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్‌‌ ‌‌ ‌‌ ‌‌ రావు అన్నారు.

గురువారం మెదక్​ కలెక్టరేట్‌‌ ‌‌ ‌‌ ‌‌ లో సమావేశ మందిరంలో ‘ప్రజా పాలనా–ప్రగతి ప్రణాళిక’ 99 రోజుల అవగాహన కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని మున్సిపల్​చైర్‌‌ ‌‌ ‌‌ ‌‌ ‌‌ ‌‌ ‌‌ ‌‌ పర్సన్లు, వైస్​ చైర్‌‌ ‌‌ ‌‌ ‌‌ ‌‌ ‌‌ ‌‌ ‌‌ పర్సన్లు, కౌన్సిలర్లు, సర్పంచులకు ప్రభుత్వ పథకాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కలెక్టర్​తో కలిసి మాట్లాడుతూ ఇందిరమ్మ రాజ్యంలో ప్రజల అభివృద్ధి, ప్రభుత్వ సంక్షేమ పథకాల కోసం శ్రమిస్తున్నట్లు తెలిపారు.