మెనూ ప్రకారం ఫుడ్ పెట్టాలి

మెనూ ప్రకారం ఫుడ్ పెట్టాలి

రేగొండ, వెలుగు: హాస్టళ్లలో మెనూ ప్రకారం భోజనం అందించాలని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి సిబ్బందిని ఆదేశించారు. బుధవారం రేగొండ మండలం లింగాల క్రాస్ సమీపంలో మహాత్మాజ్యోతి బాపూలే గర్ల్స్ హాస్టల్​ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. పిల్లల బాగోగులు అడిగి తెలుసుకున్నారు. మెనూ ప్రకారం పౌష్టికాహారం అందించాలని ప్రిన్సిపల్ ను ఆదేశించారు. అనంతరం మడతపల్లిలో రైతు వేదికను ప్రారంభించారు. 

డుమ్మా కొట్టిన హెచ్ఎంకు మెమో
కొత్తగూడ, వెలుగు: నాలుగు రోజుల పాటు డుమ్మా కొట్టిన మహబూబాబాద్ జిల్లా గంగారం మండలం కామారం ట్రైబల్ వెల్ఫేర్​ ఆశ్రమ స్కూల్ హెచ్ఎం వెంకటేశ్వర్లుకు మెమో  జారీ చేసినట్లు ఏటీడీవో భాస్కర్ వెల్లడించారు. బుధవారం ఆయన స్కూల్​ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. హెచ్ ఎం నాలుగు రోజులుగా ఎలాంటి పర్మిషన్ లేకుండా గైర్హాజరైనట్లు చెప్పారు. ఈమేరకు మోమో జారీ చేశామన్నారు. అనంతరం మెనూ ప్రకారం ఫుడ్ పెట్టడం లేదని టీచర్లపై ఆగ్రహం వ్యక్తం