జగిత్యాల: కేసీఆర్ పాలనలో దుబాయికి వలసలు ఆగాయని చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ తెలిపారు. బుధవారం జిల్లాలోని కొడిమ్యాల మండలం పూడూరులో నిర్వహించిన పల్లె ప్రగతి కార్యక్రమంలోపాల్గొన్న ఆయన... పల్లె ప్రకృతి వనాన్ని సందర్శించారు. విద్యుత్ లైన్లను పరిశీలించారు. వీధుల్లో చెత్త ఎక్కువగా ఉండడంతో చీపురు ఊడ్చి, ట్రాక్టర్ లో వేశారు. మురికి కాలువను క్లీన్ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో తెలంగాణ అభివృద్ధి చెందుతోందన్నారు. కరెంట్ కోతలు లేకుండా చేశామని, ఇంటింటికి మంచి నీళ్లు ఇస్తున్నామని చెప్పారు. ఎన్నో గొప్ప పథకాలతో రాష్ట్రం దేశంలోనే నెంబర్ వన్ గా నిలిచిందన్నారు. దేశంలో కేసీఆర్ ను మించిన నాయకుడు మరొకరు లేరని కొనియాడారు.
కేసీఆర్ ను మించిన నాయకుడు మరొకరు లేరు
- తెలంగాణం
- June 8, 2022
లేటెస్ట్
- హైదరాబాద్లో కుండపోత
- లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తే కఠిన చర్యలుంటయ్
- రిగ్గింగ్ వీడియో వైరల్ కేసులో..మల్కాజిగిరి కార్పొరేటర్ శ్రావణ్ అరెస్ట్
- టీఎస్ఐసెట్కు రికార్డ్ స్థాయి అప్లికేషన్లు
- 1984లో పారిపోయిన ఖైదీ..40 ఏండ్ల తర్వాత దొరికిండు
- మార్చురీ కంపును భరించలేక పోతున్నం
- వన్ పాయింట్ వన్ సొల్యూషన్స్ లాభం రూ. 6 కోట్లు
- ప్లాంటు నిర్మించిన దీసవాలా రబ్బర్ ఇండస్ట్రీస్
- మద్యం తాగేందుకు రూ.50 అడిగితే కొట్టి చంపారు
- మందుకొట్టిన గడ్డి తిని 80 గొర్రెలు మృతి
Most Read News
- త్వరలో స్థానిక ఎన్నికలు
- మోహిని ఏకాదశి మే 19న మూడు యోగాల కలయిక ..ఆ రోజు ఏం చేయాలంటే..
- హైదరాబాద్లో భారీ వర్షం .. ఉప్పల్లో మ్యాచ్ కష్టమే
- ఆరోగ్య బీమా పాలసీలను రద్దు చేసిన HDFC :పాలసీదారులపై ప్రభావం చూపుతుందా?
- హైదరాబాద్ లో కుండపోత వర్షం.. ఎవరూ బయటకు రావొద్దు
- బతకనీయరా: కోవీషీల్డ్ కంటే కోవ్యాగ్జిన్ టీకా మరింత డేంజర్ అంట..!
- Sireesha Divorce: విడాకులు తీసుకున్న సీరియల్ నటి శిరీష.. సోషల్ మీడియా పోస్ట్ వైరల్
- Kevvu Karthik: జబర్దస్త్ కమెడియన్ కెవ్వు కార్తీక్ ఇంట విషాదం
- రైతుల నుంచి లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన్రు
- ఉప్పల్ మ్యాచ్ రద్దు.. ప్లేఆఫ్స్ వెళ్లిన సన్ రైజర్స్ హైదరాబాద్