ముంబైలో అగ్నిప్రమాదం: ఏడుగురి మృతి

ముంబైలో అగ్నిప్రమాదం: ఏడుగురి మృతి

ముంబైలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. భాటియా ఆస్పత్రి దగ్గరలోని 20 అంతస్తుల భవనంలో ఫైర్ యాక్సిడెంట్ సంభవించింది. ఈ ఘటనలో ఏడుగురు మృతి చెందారు. మరో 15 మంది ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆక్సిజన్ అవసరమైన ఆరుగురు వృద్ధులను హాస్పిటల్ కు తరలించినట్లు అధికారులు తెలిపారు. మంటలు అదుపులోకి వచ్చినా.. దట్టమైన పొగలున్నట్లు పేర్కొన్నారు. స్పాట్ లో 13 ఫైర్ ఇంజిన్లతో మంటలార్పుతున్నారు అధికారులు.

మరిన్ని వార్తల కోసం:

బీజేపీ తప్ప.. ఏ పార్టీతోనైనా పొత్తుకు రెడీ

చూపే బంగారమాయెనే శ్రీవల్లి అంటున్న డేవిడ్ భాయ్