బహుజన సమాజ్వాదీ పార్టీ అధినేత మాయావతి తన విగ్రహాల విషయంపై ఇవాళ(మంగళవారం) సుప్రీంకోర్టులో సమర్థించుకున్నారు. ప్రజల ఇష్ట ప్రకారమే ఆ విగ్రహాలు కట్టించానని ఆమె చెప్పారు. అయితే మాయావతి యూపీ సిఎంగా ఉన్న విగ్రహాలను ఏర్పాటు చేశారు. బీఎస్పీ పార్టీకి చెందిన ఏనుగు గుర్తు విగ్రహాలను కూడా లక్నోతో పాటు మరికొన్ని నగరాల్లో నిర్మించారు. అయితే ప్రజాధానాన్ని దుర్వినియోగం చేశారని మాయాపై ఆరోపణలు వచ్చాయి. ఆ కేసులో మంగళవారం సుప్రీం ముందు మాయావతి స్పందించారు. విగ్రహాల ఏర్పాటుకు అయిన ఖర్చును తిరిగి ప్రజా ఖజానాకు చెల్లించాలని గతంలో కోర్టు ఆదేశించింది. దీంతో ఇవాళ సుప్రీం ముందు మాయా తన అఫిడవిట్ను దాఖలు చేశారు.
ప్రజల ఇష్ట ప్రకారమే విగ్రహాలు కట్టించా: మాయావతి
- దేశం
- April 2, 2019
లేటెస్ట్
- స్వాతి మాలివాల్పై దాడి నిజమే
- తెలంగాణకు కేసీఆర్ ఒక నిన్న
- రూ.20 వేల కోట్లు పెట్టినా.. గంగానది ఎందుకు క్లీన్ కాలే: జైరాం రమేశ్
- సిప్లాలో వాటా అమ్మకం
- శనివారం క్లైమాక్స్ షూట్
- మరోసారి మమ్ముట్టితో..
- డై హార్డ్ ఫ్యాన్స్ కోసం..
- బీజేపీ మీడియా కో ఆర్డినేటర్పై కేసు
- రికార్డుస్థాయిలో వాహన అమ్మకాలు
- హాలీవుడ్ సిరీస్లో..
Most Read News
- ఈ ఏడాది రోహిణి కార్తెలోనే నైరుతి రుతుపవనాలు వచ్చేస్తున్నాయి...
- తెలంగాణలో రాబోయే ఏడు రోజులు వర్షాలు
- Ananya Nagalla: అందాల ఆరబోత కాదు.. అందమైన రాత కూడా.. అనన్యలో ఈ టాలెంట్ కూడా ఉందా!
- హైదరాబాద్ ఎల్బీనగర్ మెట్రో కిటకిట.. టికెట్ కోసం క్యూ
- PF Withdraw: ఇకపై రెండు నిమిషాల్లో పీఎఫ్ విత్ డ్రా
- సీమా హైదర్ గురించి సంచలన విషయాలు
- Good Health : జ్వరం వచ్చినప్పుడు చికెన్ తినొచ్చా లేదా.. ఎందుకు తినకూడదు అంటే..!
- దంపతులు సంతోషంగా ఉండాలంటే చేయాల్సిన వ్రతం ఇదే... ఎప్పుడంటే..
- T20 World Cup 2024: సెమీస్ చేరేది ఆ నాలుగు జట్లే.. జోస్యం చెప్పిన భారత మహిళా కెప్టెన్
- Ester Noronha: ఒంటరిగా ఉండలేకపోతున్నా.. నాకు పెళ్లి చేసుకోవాలనుంది!