తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు చూసే టీఆర్ఎస్లో చేరానని మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావు అన్నారు. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో పార్టీలో చేరిన తర్వాత తొలిసారి ఆయన ఖమ్మం జిల్లా పార్టీ కార్యాలయానికి వచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రాష్ట్రాభివృద్ధిలో భాగస్వామ్యం కావాలన్నదే తన కోరిక అని, అందుకే ఈసారి పార్టీ తరపున ఎంపీగా పోటీచేయబోతున్నానని అన్నారు. ఈ కార్యక్రమంలో ఖమ్మం ఎమ్మెల్యే పువ్వాడ అజయ్ మాట్లాడుతూ ఖమ్మం ఎంపీగా నామాను గెలిపించి కేసీఆర్కు కానుకగా అందిస్తామని అన్నారు.
రాష్ట్రాభివృద్ధిలో భాగం కావాలనే టీఆర్ఎస్లో చేరా: నామా
- Telugu States
- March 24, 2019
లేటెస్ట్
- కాంగ్రెస్ మళ్లీ మోసం చేస్తోంది..నామా నాగేశ్వరరావు
- వాహన తనిఖీల్లో నగదు పట్టివేత
- కాంగ్రెస్ గెలుపు కోసం కష్టపడాలి : అనిల్ కుమార్ యాదవ్
- బీజేపీతో బీఆర్ఎస్ లోపాయికారి ఒప్పందం : తుమ్మల నాగేశ్వరరావు
- నేనేం చేశానని నా గొంతు నొక్కారు..సీఎం మాట్లాడే మాటలు ఈసీకి కనపడ్తలేవా? : కేసీఆర్
- నేడు కొత్తగూడెంకు సీఎం
- వనపర్తిలో హోమ్ ఓటింగ్ షురూ
- హైదరాబాద్లో హోమ్ ఓటింగ్ షురూ
- రాహుల్ సభను సక్సెస్ చేయాలి : జూపల్లి కృష్ణారావు
- జిల్లాలు రద్దు చేస్తే ఊరుకోం : నిరంజన్రెడ్డి
Most Read News
- ఆ గ్రామంలో అంతా అందమైన అమ్మాయిలే.. కాని వరుడు దొరకడం లేదంట..
- మీరు గ్రేట్ : 4 నెలల్లో.. రూ.3 కోట్లు సంపాదించిన రైతు
- T20 World Cup 2024: ఆరేడుగురు మ్యాచ్ విన్నర్లు.. టీ20 ప్రపంచ కప్ 2024కు వెస్టిండీస్ జట్టు ప్రకటన
- Gold Rates : తగ్గిన బంగారం.. స్థిరంగా వెండి.. హైదరాబాద్లో ధరలు ఇలా
- T20 World Cup 2024: అన్ని దేశాల వారికి చోటు.. టీ20 ప్రపంచ కప్ 2024కు అమెరికా జట్టు ప్రకటన
- IPL 2024: దిక్కుతోచని స్థితిలో చెన్నై.. ఒక్క దెబ్బకు 5 గురు బౌలర్స్ ఔట్
- ఆస్పత్రిని సీజ్ చేసిన అధికారులు
- Health Alert: బ్రెయిన్ స్ట్రోక్ ఇలా కూడా వస్తుందా... జాగ్రత్త
- పిల్లల టిఫిన్ బాక్సుల్లో గుడ్లు, చికెన్ పెట్టొద్దు.. పేరంట్స్కు స్కూల్ మెసేజ్
- ఖైరతాబాద్ లో భారీ అగ్ని ప్రమాదం..ఎగిసిపడుతున్న మంటలు