హైదరాబాద్: పేకాట కేసులో ప్రముఖ టాలీవుడ్ హీరో నాగశౌర్య తండ్రి రవీంద్ర ప్రసాద్కు పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఒక విల్లాలో పేకాట ఆడిన కేసులో 30 మందిని నార్సింగి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిలో ప్రధాన నిందితుడు గుట్ట సుమన్ చౌదరి బర్త్ డే పార్టీ పేరుతో విల్లాను అద్దెకు తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ ఫార్మ్ హౌజ్ను దాని ఓనర్ రిటైర్డ్ ఐఏఎస్ గార్గ్ నుంచి నాగశౌర్య తండ్రి రవీంద్ర ప్రసాద్ లీజుకు తీసుకున్నాడని నార్సింగి ఇన్స్పెక్టర్ శివకుమార్ అన్నారు. ‘ఆదివారం సాయంత్రం ఫామ్ హౌజ్పై దాడులు చేశాం. ముప్పై మందిని అరెస్ట్ చేశాం. ఈ కేసులో నాగశౌర్య తండ్రి రవీంద్ర ప్రసాద్కు నోటీసులు జారీ చేశాం. ఆయన్ను విచారణకు హాజరు కావాలని ఆదేశించాం. ఈ కేసులో అందరూ పోలీసుల అదుపులో ఉన్నారు. ఎవరూ పరారీలో లేరు’ అని ఎస్ఐ శివకుమార్ చెప్పారు.
పేకాట కేసు.. హీరో నాగశౌర్య తండ్రికి నోటీసులు
- హైదరాబాద్
- November 1, 2021
లేటెస్ట్
- అధిక ధరకు ఐపీఎల్ టికెట్ల విక్రయం .. ఇద్దరు అరెస్ట్
- KKR vs PBKS: టాస్ గెలిచి ఫీల్డింగ్ తీసుకున్న పంజాబ్.. ఓడితే ఇంటికే
- కేసీఆర్, కేటీఆర్ శవ రాజకీయాలు చేస్తున్నారు.. పొన్నం ప్రభాకర్
- బీజేపీ ఎంపీ అభ్యర్థి దగ్గర రూ.4.8 కోట్లు పట్టివేత
- కాంగ్రెస్ కు ఈసీ షాక్: ఇద్దరు అభ్యర్థుల నామినేషన్ తిరస్కరణ
- జనం మెచ్చిన కర్రీలు: కీమా ఫస్ట్..పప్పు లాస్ట్..ప్రపంచ ర్యాకింగ్స్ విడుదల
- Allu Aravind: లగ్జరీ కారు కొన్న అల్లు అరవింద్..ధర ఎంతంటే?
- T20 World Cup 2024: కోహ్లీ, పాండ్యాలకు నో ఛాన్స్.. సంజయ్ మంజ్రేకర్ టీ20 వరల్డ్ కప్ జట్టు ఇదే
- షాద్నగర్లో భారీ అగ్నిప్రమాదం .. మంటల్లో చిక్కుకున్న సిబ్బంది
- నమ్మలేని నిజం : అచ్చం సింహ గర్జన మాదిరిగానే ఈ చిన్నారి అరుస్తుంది.. మీరూ వినండీ..
Most Read News
- రాజీనామా లేఖతో హరీశ్ రావు.. గన్ పార్క్ దగ్గర ఉద్రిక్తత
- Telangana Tour : తెలంగాణ తిరుపతిని ఎప్పుడైనా చూశారా.. సమ్మర్ టూర్ వెళ్లండి బాగుంటుంది..!
- అలర్ట్ : ఐటీ కారిడార్ లో ట్రాఫిక్ ఆంక్షలు..
- హార్లిక్స్ హెల్త్ డ్రింక్ కాదు..ఫంక్షనల్ న్యూట్రిషనల్ డ్రింక్
- పుచ్చకాయ కొనేటప్పుడు తియ్యగా ఉందా లేదా ఎలా తెలుసుకోవాలి?
- మేం చాలా రిచ్.. పేద దేశాల్లో క్రికెట్ ఆడం : సెహ్వాగ్
- ప్రైవేట్ ఆస్తులనూ ప్రభుత్వం టేకోవర్ చేయొచ్చు
- Shubman Gill: 900 పరుగులు చేసినా సెలక్ట్ చేయరా.. టీ20 వరల్డ్ కప్ ఎంపికపై గిల్
- భార్య వారసత్వ ఆస్తిని వాడుకుంటే.. భర్త తిరిగి చెల్లించాలి : సుప్రీంకోర్టు
- 45 డిగ్రీలతో మండిపోయిన తెలంగాణ.. నల్గొండ, ఖమ్మం టాప్