తిరుపతి: ఆవును జాతీయ జంతువుగా ప్రకటించాలని ప్రముఖ యోగా గురువు బాబా రాందేవ్ డిమాండ్ చేశారు. తిరుపతిలో టీటీడీ నిర్వహించిన ‘గో మహా సమ్మేళన్’లో పాల్గొన్న రాందేవ్.. ఆవును జాతీయ జంతువుగా ప్రకటిస్తూ చట్టం తీసుకురావాలని ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాను కోరారు. గో మహా సమ్మేళన్లో పెట్టిన తీర్మానాలను అమలు చేయాలన్నారు. ఈ సమ్మేళానికి రావాల్సిందిగా ఆంధ్ర ప్రదేశ్ సీఎం వైఎస్ జగన్ తనను ఆహ్వానించారని తెలిపారు. టీటీడీ చేస్తున్న ధార్మిక కార్యక్రమాలను మెచ్చుకున్న రాందేవ్.. ఆలయ బోర్డు చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి చేస్తున్న కృషిని ప్రశంసించారు.
ఆవును జాతీయ జంతువుగా ప్రకటించాలె
- ఆంధ్రప్రదేశ్
- November 1, 2021
లేటెస్ట్
- Akshaya Tritiya 2024: అక్షయ తృతీయ రోజు ఏ రాశి వారు ఏ వస్తువు కొనాలో తెలుసా..
- MI vs SRH: వరుసగా 5 మ్యాచ్ల్లో విఫలం.. వరల్డ్ కప్ ముందు కలవరపెడుతున్న రోహిత్ ఫామ్
- వివేకా హత్యను సాక్షిలో గుండెపోటుగా నడిపింది జగన్ భార్యనే కదా.. షర్మిల
- Victory Venkatesh: వియ్యంకుడి విజయం కోసం ఖమ్మం ప్రచారంలో భాగంకానున్న వెంకీ మామ
- ఢిల్లీ లిక్కర్ స్కాం.. కవిత జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు
- కేజ్రీవాల్ కు బిగ్ షాక్.. కస్టడీ పొడగింపు
- రాజ్యాంగాన్ని కాపాడాలంటే బీజేపీని ఓడించాల్సిందే : కూనంనేని
- V6 DIGITAL 07.05.2024 AFTERNOON EDITION
- పవన్ కళ్యాణ్ కు మద్దతుగా మరో స్టార్ హీరో...
- ఇదెక్కడి విడ్డూరం.. ఉప్పు, నీళ్లతో ఆర్టిఫిషియల్ బ్రెయిన్ తయారీ
Most Read News
- ఇయ్యాల, రేపు భారీ వర్షాలు .. ఆరెంజ్ అలర్ట్ జారీ చేసిన ఐఎండీ
- 10 లక్షల మంది రైతులకు .. పీఎం కిసాన్ సాయం కట్
- Airtel 84 రోజుల రీచార్జ్ ప్లాన్..Netflix సబ్స్క్రిప్షన్ ఉచితం..వివరాలిగో
- పాక్ గాజులు తొడుక్కుని కూర్చుందా: ఫరూఖ్ అబ్దుల్లా
- viral video: రైలు ఇంజిన్ నుంచి విడిపోయిన బోగీలు.. 3KM అలానే వెళ్లిన బోగీలు
- గుడ్ న్యూస్ : మండే ఎండలకు బై బై.. వర్షాలు పడుతయ్ ఎంజాయ్..
- AC క్లీనింగ్ చిట్కాలు: మీ ఏసీ కూలింగ్ అవడం లేదా..ఇలా చేయండి
- Rajamouli Media Interaction: రేపు మీడియా ముందుకు రానున్న రాజమౌళి..మహేశ్తో సినిమాపై అప్డేట్!
- ఇన్స్టాల్మెంట్లో బైక్ తీసుకొని రాజాసింగ్ నంబర్ ఇచ్చిండు
- T20 World Cup 2024: భారత వరల్డ్ కప్ జెర్సీకి కాషాయ రంగు.. నెట్టింట ట్రోలింగ్