దేశం
మండు వేసవిలో విధ్వంసకర వరదలు.. ఇంఫాల్ లో ఎందుకీ దుస్థితీ?
ఇంఫాల్..మణిపూర్ రాజధాని.. ఇప్పుడీ నగరం వరదలతో ముంచెత్తబడింది. భారీ వర్షాల కారణంగా తీవ్రమైన వరదలు ఇంఫాల్ ను నిండా ముంచాయి. వేలాది మం ది ప్రజలు నిలువ నీ
Read Moreమండుతున్న ఉత్తరాది రాష్ట్రాలు.. ఎండతీవ్రతకు ఆరుగురు జవాన్లు మృతి
లక్నో:ఉత్తరాది రాష్ట్రాల్లో అధిక ఉష్ణోగ్రతలతో ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. ఉత్తరప్రదేశ్ లో ఎన్నికల విధుల్లో పాల్గొనేందుకు వచ్చిన ఆరుగురు జవాన్
Read Moreనాకు గర్ల్ ఫ్రెండ్ను వెతికిపెట్టండి.. ఢిల్లీ పోలీసుల సమాధానానికి నెటిజన్స్ ఫిదా
తనకు గర్ల్ ఫ్రెండ్ ను కనుగొనడంలో సహాయం చేయాలని కోరిన సోషల్ మీడియా వినియోగదారుడికి ఢిల్లీ పోలీసులు ఇచ్చిన సమత్కారమైన సమాధానం.. నెటిజన్లను ఆకట్టుకుంటోంద
Read Moreజూన్ 1 న తుదిదశ పోలింగ్... ఈ సారి ఎంత మంది అభ్యర్థులు బరిలో ఉన్నారంటే.. ?
ఎన్నికల సమరం తుది అంకానికి చేరుకుంది. ఏడు దశల్లో లోక్సభ ఎన్నికలు నిర్వహిస్తుండగా.. చివరి దశ పోలింగ్ జూన్1 న జరగనుంది. ఈ దశ ఎన్నికలు ఏడు రాష్ట్రా
Read Moreఅత్యాచారం కేసులో ప్రజ్వల్ రేవణ్ణకు 6 రోజుల సిట్ కస్టడీ
బెంగళూరు: అత్యాచారం కేసులో ప్రజ్వల్ రేవణ్ణను ఆరు రోజుల సిట్ కస్టడీకి అనుమతిచ్చింది బెంగళూరు హైకోర్టు. రేపటి నుంచి జూన్ 6 వరకు 6 రోజుల పాటు ప్రజ్వ
Read Moreకుట్టియత్తూర్ మామిడికి మంచిరోజులు వచ్చాయ్.. దక్కిన అరుదైన గౌరవం.. వివరాలు ఇవిగో.!
కేరళలోని కుట్టియత్తూర్ మామిడికి మంచి రోజులు వచ్చాయి. . యస్.. ప్రపంచ వ్యాప్తంగా జియో గ్రాఫికల్ ఇండికేషన్ ట్యాగ్తో గుర్తింపు పొందిన
Read Moreదేశవ్యాప్తంగా హీట్ వేవ్స్..రెండు రోజుల్లో 54 మంది మృతి
భానుడు భగభగ మండిపోతున్నాడు. ఉదయం 9 గంటలు దాటిందో లేదో నిప్పులు కురిపిస్తున్నాడు. సూర్య ప్రతాపానికి దేశవ్యాప్తంగా రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు అ
Read Moreవావ్ : మెరుస్తున్న పుట్టగొడుగులు.. చూడాలంటే అక్కడకు వెళ్లాల్సిందే..
పుట్టగొడుగులు ఒక ఆహారంగానే చాలామందికి తెలుసు. ఇవి పర్యాటకులను కూడా ఆకర్షించే శక్తి ఉన్నవి. సాధారణ పుట్టగొడుగులను చూడడానికి ఎవరూ రారు, కానీ ఆ పుట్టగొడు
Read Moreభలే స్కెచ్ : కేజీ బంగారంతో దొరికిన ఎయిర్ హోస్టస్
తన ప్రైవేట్ పార్ట్ లో దాచిపెట్టి బంగారాన్ని స్మగ్లింగ్ చేస్తూ ఓ ఎయిర్ హోస్టస్ పట్టుబడింది. మే 31వ తేదీ శుక్రవారం కేరళలోని కన్నూర్ విమానాశ్రయంలో బంగారం
Read Moreఢిల్లీ... శ్రీనగర్ విస్తారా విమానానికి బాంబు బెదిరింపు
గురువారం అర్దరాత్రి ( మే 30) ( తెల్లవారితే 31, శుక్రవారం) శ్రీనగర్ విమానాశ్రయంలో ఎయిర్ ఇండియా విస్తారా విమానాన్న
Read Moreలోక్సభ ఎన్నికలు 2024: ఒపీనియన్ పోల్స్, ఎగ్జిట్ పోల్స్ మధ్య తేడా ఏంటి?
శనివారం(జూన్ 1)తో లోక్సభ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ముగియనుండటంతో అందరి దృష్టి ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్పై పడింది. వాస్తవ ఫలితాలు వెలుబడటానికి
Read Moreఅండర్ వరల్డ్ డాన్ ఛోటా రాజన్కు జీవిత ఖైదు విధించిన ముంబై కోర్టు
న్యూఢిల్లీ: 2001 నాటి ముంబై వ్యాపారవేత్త జయశెట్టి హత్య కేసులో అండర్ వరల్డ్ డాన్ ఛోటా రాజన్కు ముంబైలోని ప్రత్యేక కోర్టు జీవిత ఖైదు విధించింది. మే
Read Moreలోక్సభ ఎన్నికల్లో రికార్డు స్థాయిలో రూ.11 వందల కోట్లు సీజ్
2024 లోక్ సభ ఎన్నికల సందర్భంగా రికార్డు స్థాయిలో నగదు పట్టుబడినట్లు ఆదాయపన్ను శాఖ వెల్లడించింది. మొత్తం ఏడు విడతల్లో జరిగిన లోక్ సభ ఎన్నికల్లో రూ.1100
Read More












