దేశం

జమ్మూలో లోయలో పడ్డ బస్సు.. 22 మంది మృతి

మరో 57 మందికి తీవ్ర గాయాలు  జమ్మూ: దైవ దర్శనం కోసం వెళ్తున్న భక్తులు రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. వాళ్లు ప్రయాణిస్తున్న బస్సు లోయలో పడడం

Read More

మా పార్టీకి స్పష్టమైన మెజార్టీ వస్తుంది: మల్లికార్జున ఖర్గే

న్యూఢిల్లీ: లోక్ సభ ఎన్నికల్లో తమ పార్టీకి స్పష్టమైన మెజార్టీ వస్తుందని కాంగ్రెస్ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే అన్నారు. దేశానికి స్థిరమైన, జాతీయవాద

Read More

ఒడిశాలో ఆ రెండు పార్టీల మధ్య పొత్తు ఉంది : రాహుల్ గాంధీ

బాలాసోర్: తెలంగాణ తరహాలో ఒడిశాలోనూ ప్రజాప్రభుత్వాన్ని నెలకొల్పుతామని కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ అన్నారు. ‘‘తెలంగాణలో బీఆర్ఎస్, బీజేపీ

Read More

మన బార్డర్‌కు దగ్గర్లో చైనా జెట్స్

న్యూఢిల్లీ: సిక్కిం బార్డర్ వెంట చైనా అత్యాధునిక జే 20 స్టెల్త్ ఫైటర్ జెట్లను మోహరించింది. మే 27న జియో స్పేషియల్ ఇంటెలిజెన్స్ తీసిన శాటిలైట్ ఫొటోల ద్వ

Read More

దేశం కోసం100 సార్లైనా జైలుకు వెళ్తా, భగత్ సింగ్ ఫాలోవర్ని: కేజ్రీవాల్

చండీగఢ్: దేశాన్ని కాపాడేందుకు తాను 100 సార్లయినా జైలుకు వెళ్లేందుకు రెడీ అని ఢిల్లీ సీఎం, ఆప్ కన్వీనర్ అర్వింద్ కేజ్రీవాల్ అన్నారు. తాను స్వాతంత్ర్య స

Read More

ఇంత దిగజారుడు మాటలు ఏ ప్రధానీ మాట్లాడలే : మన్మోహన్ సింగ్

పీఎం పదవి గౌరవాన్ని తగ్గించిన తొలి ప్రధాని మోదీ: మన్మోహన్ సింగ్ ఆయన విద్వేషపూరిత ప్రసంగాల వెనక దుర్మార్గపు ఆలోచనలు ఆలోచించి ఓటు వేయాలని పంజాబ్

Read More

బెంగళూరు ఎయిర్ పోర్టులో ప్రజ్వల్ ​రేవణ్ణ అరెస్ట్

    జర్మనీ నుంచి అర్ధరాత్రి చేరుకున్న ఎంపీ మ్యూనిచ్: బెంగళూరు సెక్స్ స్కాండల్ ఆరోపణలు ఎదుర్కొంటున్న జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ ఇండ

Read More

48 గంటల ధ్యానం.. కన్యాకుమారిలోని రాక్ మెమోరియల్​లో మొదలుపెట్టిన మోదీ

మండపం చుట్టూ 3 వేల మంది పోలీసులతో భారీ బందోబస్తు  ముందుగా భగవతీ అమ్మన్ ఆలయంలో పూజలు న్యూఢిల్లీ: లోక్​సభ ఎన్నికల ప్రచారం ముగియడంతో

Read More

జూన్ 1న ఫైనల్ ఫేజ్

57 లోక్​సభ సెగ్మెంట్​లకు పోలింగ్ 8 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతంలో ఎన్నికలు బరిలో మొత్తం 904 మంది అభ్యర్థులు వారణాసి నుంచి మోదీ, మండి నుంచ

Read More

అగ్నిబాణ్ సక్సెస్

నాలుగుసార్లు వాయిదా పడిన తర్వాత ఐదోసారి విజయవంతం స్పేస్ లోకి రాకెట్ పంపిన రెండో ప్రైవేటు సంస్థగా అగ్నికుల్  కాస్మోస్ ఈ రాకెట్​తో తక్కువ భూ

Read More

గురుగ్రామ్‌లో భారీ అగ్నిప్రమాదం..

హర్యానాలోని గురుగ్రామ్‌లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది.  మనేసర్‌లోని ఒక బట్టల తయారీ యూనిట్‌లో గురువారం, మే 30వ తేదీన ప్రమాదవశాత్తు

Read More

చివర దశ ఎన్నికల ర్యాలీలో ప్రధాని మోదీ

ఢిల్లీ: దళితులు, వెనుకబడినవర్గాలు, గిరిజనుల రిజర్వేషన్లను తొలగించేందుకు ఇండియా కూటమి పార్టీలు ప్రయత్నిస్తున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ ఆరోపించారు. రాజ

Read More

మేం మళ్లీ సైనికులుగా మారుస్తాం: రాహుల్ గాంధీ

మోదీపై రాహుల్ గాంధీ విమర్శలు భువనేశ్వర్: అగ్నివీర్ పథకంతో జవాన్లను మజ్దూర్‌గా ప్రధాని మోదీ మార్చారని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ అన్నారు. ఇండియా

Read More