దేశం

బీహార్‌‌‌‌లో 63 శాతం బీసీలు.. కుల గణన వివరాలను రిలీజ్ చేసిన జేడీయూ ప్రభుత్వం

అత్యధికంగా యాదవ సామాజిక వర్గంలో 14.27 శాతం మంది రాష్ట్ర జనాభా 13.07 కోట్లు.. హిందువులు 81.99 %, ముస్లింలు 17.7 % కులాలవారీ జనాభా లెక్కలు వెల్లడ

Read More

కరోనా టీకాలపై కృషి చేసిన సైంటిస్టులకు నోబెల్​

వైద్యరంగంలో ప్రైజ్ గెలుచుకున్న కాటలిన్, వైజ్ మన్  ఎంఆర్ఎన్ఏ టెక్నాలజీపై పరిశోధన ఫైజర్, మోడెర్నా టీకా ఉత్పత్తిలో వీరిది కీలక పాత్ర 

Read More

అక్టోబర్ 6న తెలంగాణకు నడ్డా.. 10న అమిత్​షా రాక

నవంబర్​ మొదటివారంలోపు 30 భారీ సభలు 5, 6 తేదీల్లో హైదరాబాద్​లో బీజేపీ రాష్ట్ర స్థాయి సమావేశాలు ఈ నెల రెండోవారంలో అభ్యర్థుల ఫస్ట్​ లిస్ట్​ కిషన

Read More

బాంబుల తయారీలో ముగ్గురు అనుమానిత ఉగ్రవాదులు నిష్ణాతులు

జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) అరెస్ట్ చేసిన ముగ్గురు అనుమానిత ఉగ్రవాదుల గురించి ఆసక్తికమైన విషయాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ఎన్‌ఐఏ మోస్ట్&zwn

Read More

శ్రీశైలం వెళ్లే దారిలో భారీగా ట్రాఫిక్ జామ్

శ్రీశైలం వెళ్లే దారిలో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. దోమలపెంట టోల్ గేట్ నుంచి శ్రీశైలం డ్యామ్ వరకు దాదాపు ఐదు కిలో మీటర్ల వరకు ట్రాఫిక్ జామ్ అయ్యింది

Read More

మాజీ మంత్రి బండారు సత్యారాయణ అరెస్టు

తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తిని పోలీసులు అరెస్టు చేశారు. అనకాపల్లి జిల్లా వెన్నెలపాలెంలోని తన నివాసంలో ఆయనకు 41ఏ

Read More

మహారాష్ట్రలో విషాదం.. ప్రభుత్వ ఆస్పత్రిలో 24 మంది మృతి

నాందేడ్‌ : మహారాష్ట్రలోని ప్రభుత్వ ఆస్పత్రిలో మరో విషాదం చోటుచేసుకుంది. ఠాణే ప్రభుత్వ ఆస్పత్రి దుర్ఘటన మరువక ముందే తాజాగా నాందేడ్‌లోని ప్రభు

Read More

శ్రీదేవిది సహజ మరణం కాదు..నాకు లై డిటెక్టర్‌ పరీక్షలు చేశారు.. బోనీకపూర్ సంచలన వ్యాఖ్యలు

అతిలోక సుందరి శ్రీదేవి మృతిపై ఆమె భర్త బోనీకపూర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. శ్రీదేవి మరణానికి సంబంధించి అసలు కారణాన్ని వెల్లడించారు. దుబాయ్ లో అసలు ఏం జర

Read More

కాంగ్రెస్, ఆప్ మధ్య చిచ్చురేపుతున్న పంజాబ్ డ్రగ్స్ కేసు

పంజాబ్‌ డ్రగ్స్ కేసులో కాంగ్రెస్ ఎమ్మెల్యే సుఖ్పాల్ సింగ్ ఖైరా అరెస్ట్‌తో విప‌క్ష ఇండియా కూటమి భాగ‌స్వామ్య ప‌క్షాలు ఆప్‌

Read More

మేఘాలయ, అస్సాంలో భూ ప్రకంపనలు

ఈశాన్య రాష్ట్రమైన మేఘాలయ, అస్సాం, పశ్చిమబెంగాల్ లో భూ ప్రకంపనలు సంభవించాయి. ఇవాళ (అక్టోబర్ 2న) సాయంత్రం 6 :15 గంటలకు  మేఘాలయలోని నార్త్ గారో హిల్

Read More

వందే భారత్కు తప్పిన పెను ప్రమాదం

వందే భారత్ రైలుకు పెను ప్రమాదం తప్పింది. రైల్వే సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరించడంతో వేలాది మంది ప్రయాణికులు ప్రాణాలు రక్షించబడ్డాయి. కొందరు దుండగులు వం

Read More

స్వర్ణ దేవాలయంలో రాహుల్ గాంధీ సేవ

కాంగ్రెస్‌ నేత  రాహుల్ గాంధీ పంజాబ్ అమృత్‌సర్‌లోని స్వర్ణదేవాలయాన్ని సందర్శించారు. తలకు బ్లూ స్కార్ఫ్‌ ధరించి..స్వచ్ఛంద సేవలో

Read More

కెన్యా నుంచి బంగారం స్మగ్లింగ్..

కెన్యా నుంచి బంగారాన్ని  తరలిస్తూ ఓ మహిళ పట్టుబడింది. కెన్యా నుంచి రూ. 1.63 కోట్ల విలువైన బంగారాన్ని స్మగ్లింగ్ చేస్తుండగా..మహిళను ముంబై ఎయిర్ పో

Read More