దేశం

బంపరాఫర్ ఇచ్చారు : లక్షా 70 వేల ట్రాఫిక్ చలాన్లు క్లియర్

చలాన్లు పెండింగ్లో ఉన్న వాహనదారులకు గుడ్ న్యూ్స్. మీ వాహనాలపై పెండింగ్ చలాన్లు కట్టక్కరలేదు. ఎంత ఉన్నా సరే..వాటన్నింటిని రద్దు చేయబోతున్నారు ట్రాఫిక్

Read More

ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ అరెస్ట్

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ ను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) అధికారులు అరెస్ట్ చేశారు. దాదాపు 10 గంటల

Read More

సీఎం కనబడటం లేదు.. ఎక్కడ ఉన్నారు : ఎంపీ అర్వింద్ 

పసుపు బోర్డు ఏర్పాటుతో పింకీలు జీర్ణించుకోలేకపోతున్నారంటూ మండిపడ్డారు నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్. నిజామాబాద్ లో పసుపు బోర్డు ఏర్పాటుపై క

Read More

పసుపుబోర్డుతో రైతుల చిరకాల కల నెరవేరింది : కిషన్ రెడ్డి

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య నెలకొన్న కృష్ణా జలాల సమస్యను పరిష్కరించాలని నిర్ణయించామన్నారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. ఇందులో భాగంగానే కృష్ణా జ

Read More

జీమెయిల్లో మరో అద్బుత ఫీచర్.. ఎమోజీలతో పండగే పండగ..

జీమెయిల్ లో అండ్రాయిడ్ యూజర్ల కోసం   మరో అద్బుత ఫీచర్ ను గూగుల్ ఆవిష్కరించింది. వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్‌లలో  ఎమోజ

Read More

గుడ్ న్యూస్ : గ్యాస్ సబ్సిడీ రూ.100 పెంచిన కేంద్రం

ప్రధానమంత్రి ఉజ్వల్ యోజన కింద గ్యాస్ సిలిండర్లు తీసుకుంటున్న వినియోగదారులకు శుభవార్త. ఇప్పటి వరకు వస్తున్న 200 రూపాయల సబ్సిడీని.. 300 రూపాయలకు పెంచింద

Read More

తుపాకీ పట్టుకుని తిరుగుతున్న ఎమ్మెల్యే.. అడిగితే స్టైల్ అంటున్నాడు

అక్టోబర్ 3వ తేదీన బీహార్ భాగల్ పూర్ జవహార్ లాల్ నెహ్రూ మెడికల్ కాలేజీకి జేడీయూ ఎమ్మెల్యే గోపాల్ మండలం తన మనవరాలితో వచ్చాడు. అయితే అక్కడున్న జనం అంతా ఒ

Read More

మహదేవ్ యాప్ స్కామ్లో టాప్ హీరోకు ఈడీ నోటీసులు

బెట్టింగ్ మహదేవ్ యాప్ దేశంలో కలకలం రేపుతోంది. ముఖ్యంగా బాలీవుడ్ ను కుదిపేస్తోంది. మహదేవ్ యాప్ కేసులో తాజాగా బాలీవుడ్ నటుడు రణ్‌బీర్ కపూర్‌కి

Read More

దేన్నీ వదల్లేదు : G20 సమ్మిట్ పూల కుండీలు, వస్తువులు ఎత్తుకెళుతున్న జనం

కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టా్త్మకంగా దేశ రాజధాని ఢిల్లీలో జీ20 సమ్మిట్ ను నిర్వహించింది. 20 దేశాధినేతలతో పాటు..ఎంతో మంది ప్రముఖులు ఈ సదస్సుకు హాజరయ

Read More

దమ్మున్నోడికి డిమాండ్ : AI కంటెంట్ కోసం కంపెనీల వెతుకులాట..

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కు ప్రస్తుతం టెక్ రంగంలో ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఏఐ వినియోగించి అధిక ప్రయోజనాలు, లాభాలు పొందేందుకు కంపెనీలు పోటీ పడుతున్

Read More

నటి గాయత్రి జోషి భర్త.. కొద్దిలో ప్రాణాలతో బయటపడ్డాడు

నటి గాయత్రి జోషి భర్త వికాస్ ఒబెరాయ్ కొద్దిలో ప్రాణాలతో బయటపడ్డాడు. ప్రస్తుతం ఈ జంట ఇటలీలో ఉంది. అక్కడ వారు ప్రయాణిస్తున్న లంబోర్ఘిని   కారు ప్రమ

Read More

బీహార్ను ఫాలో అవుతున్న ఒడిశా.. త్వరలోనే OBC జనగణనపై రిపోర్ట్ రిలీజ్

ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ నేతృత్వంలోని ఒడిశా ప్రభుత్వం OBC (ఇతర వెనుకబడిన తరగతుల) జనాభా గణనను చేపట్టింది. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు ఈ నివేదికను విడుద

Read More

ఆస్పత్రి డీన్ తో టాయిలెట్ క్లీనింగ్.. శివసేన ఎంపీపై కేసు ఫైల్

ప్రభుత్వ ఆసుపత్రిలో 48 గంటల్లో 31 మంది రోగులు మరణించిన వివాదం చర్చనీయాంశం అవుతుండగా.. నాందేడ్ ఆసుపత్రి డీన్‌ను టాయిలెట్ శుభ్రం చేయించినందుకు శివస

Read More