దేశం

ధర్మ సమాజ్ పార్టీకి టార్చిలైట్ గుర్తు..

హైదరాబాద్, వెలుగు : విశారదన్‌‌‌‌ అధ్యక్షుడిగా ఉన్న ధర్మ సమాజ్ పార్టీకి కేంద్ర ఎన్నికల సంఘం టార్చిలైట్ గుర్తును కేటాయించింది. ఈ మేర

Read More

అక్టోబర్ 14 మహాలయ అమావాస్య: ఈ మూడు రాసులవారికి అదృష్టమే అదృష్టం...

సాధారణంగా మహాలయ అమావాస్య చాలా విశిష్టమైనది. ముఖ్యంగా ఈ ఏడాది మహాలయ అమావాస్య ( అక్టోబర్ 14)  మరింత ప్రత్యేకం. ఎందుకంటే 2023 లో రెండో సూర్యగ్రహణం ఈ

Read More

పెళ్లి గురించి అందుకే ఆలోచించలేదు : రాహుల్‌ గాంధీ

ఇంతవరకు పెళ్లి చేసుకోకపోవటంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ స్పందించారు.  రాహుల్‌ ఇటీవల రాజస్థాన్‌లో పర్యటించిన సందర్భంగా జైపుర్‌

Read More

అక్టోబర్ 28 శరత్ పౌర్ణమి: ఆరోజు వెన్నెలలో పెట్టిన పాయసం తింటే... ఏం జరుగుతుందో తెలుసా..

హిందూ పంచాంగం ప్రకారం, ప్రతి సంవత్సరం అశ్వయుజ మాసంలో వచ్చే పూర్ణిమను శరద్ పూర్ణిమ లేదా కామున్ని పున్నమి లేదా కోజాగిరి పూర్ణిమ అంటారు.ఈ ఏడాది అక్టోబర్

Read More

బస్సుల్లో సీట్లు బ్లూ కలర్ లోనే ఎందుకు ఉంటాయి..?

బస్ సీటు రంగు ముదురు రంగులో ఉండటమే కాకుండా రంగు మరింత ముదురు రంగులో కనిపించేలా దీని డిజైన్ ఉంటుంది. అయితే దీని వెనుక అసలు కారణం ఏంటని మీరు ఎప్పుడైనా ఆ

Read More

అమర్త్యసేన్ బతికే ఉన్నారు : కూతురు క్లారిటీ

ప్రముఖ అర్థిక వేత్త, నోబెల్‌ బహుమతి గ్రహీత అమర్త్యసేన్‌ మరణించరంటూ వస్తున్న వార్తలపై   ఆయన కుమార్తె నందనా దేబ్‌ సేన్‌  స

Read More

అక్టోబర్ 14న పితృ దేవతలకు ఎందుకు తర్పణాలు వదలాలి.. దాని పురాణ కథ ఇదే..

మన అస్థిత్వానికి కారకులు మన తల్లితండ్రులు, వారి పూర్వులు. వారిని స్మరించుకోవడం, వారిపట్ల గౌరవాన్ని చూపించడం మన కర్తవ్యం. ప్రతి మానవుడూ తీర్చుకోవాల్సిన

Read More

బస్సులో కిటికీ పక్కన కూర్చుంటే ఫోన్ కొట్టేసిన్రు.. 15నిమిషాల్లోనే రూ.42వేలు మాయం

కోల్‌కతాలోని జేబు దొంగల ముఠా బస్సులు, రైళ్లలో ప్రయాణిస్తున్న మొబైల్ ఫోన్‌లను లాక్కొని బ్యాంకింగ్ యాప్‌లను యాక్సెస్ చేసి డబ్బును దోచుకోవ

Read More

వివాదంగా మారిన పోస్టర్.. బీజేపీపై రైతు పరువునష్టం దావా

తెలంగాణతో పాటుగా  రాజస్థాన్, మధ్యప్రదేశ్, తెలంగాణ, ఛత్తీస్‌గఢ్ , మిజోరాం రాష్ట్రాలకు కేంద్ర ఎన్నికల సంఘం 2023 అక్టోబర్ 9 న ఎలక్షన్ షెడ్యూల్

Read More

అవునా నిజమా : నోకియా, శాంసంగ్ కాదు.. ఇండియాలో ఫస్ట్ మొబైల్ ఫోన్ ఇదే

ప్రస్తుతం మన చుట్టూ ఉన్న ప్రపంచం డిజిటల్ ఎక్విప్ మెంట్ల మయం. దీంతో ప్రపంచంలో వింతలు, విశేషాలు తెలుసుకోవాలనే ఔత్సాహికుల కోరిక పెరుగుతున్న కోరిక రోజురోజ

Read More

పోలింగ్ తేదీలు మార్చండి : ఈసీకి బీజేపీ లేఖ

పోలింగ్ తేదీ మార్పు కోసం ఎన్నికల కమిషన్‌కు లేఖ రాయబోతున్నట్లు భారతీయ జనతా పార్టీ తెలిపింది. రాజస్థాన్‌లోని మొత్తం 2వందల అసెంబ్లీ స్థానాలకు న

Read More

ట్రాఫిక్ అంటూ చిరాకు పడొద్దు.. చక్కగా ప్రేమించుకోండి.. టైం ఉంది కదా..

బెంగుళూరు తన ట్రాఫిక్‌తో మరోసారి వార్తల్లో నిలిచింది. నగరంలో ట్రాఫిక్ ఎంత అధ్వాన్నంగా ఉంటుందో కొంత కాలం నుంచి పలు వార్తలు హల్చల్ చేస్తూనే ఉన్నాయి

Read More

ఇలాంటి ఆప్షన్ మనకు రాదేంటీ : రూ.2 వేల ట్రాన్స్ ఫర్ చేస్తే.. రూ.753 కోట్లు వచ్చాయి..

చెన్నైలోని ఓ ఫార్మసీ ఉద్యోగి తన బ్యాంకు ఖాతాలో రూ.753 కోట్లు జమ అయినట్లు అక్టోబర్ 7న గుర్తించారు. మహమ్మద్ ఇద్రీస్ అనే వ్యక్తి తన కోటక్ మహీంద్రా బ్యాంక

Read More