దేశం

తమిళనాడుకు పొంచి ఉన్న ముప్పు.. వచ్చే 2-3 రోజుల పాటు వర్షాలు..

తమిళనాడు రాష్ట్రం వర్షాలతో అతలాకుతలం అవుతోంది. ఇప్పటికే మిచౌంగ్ తుఫాన్ ధాటికి చెన్నై సముద్రాన్ని తలపిప్తోంది. ఎక్కడా చూసినా వరద నీరు, బురదమయైంది. భారీ

Read More

అయోధ్య రామాలయం గర్భగుడిలో అద్భుత శిల్పాలు

ఉత్తరప్రదేశ్: అయోధ్యలోని రామ మందిరం గర్భగుడి-గర్భస్థలం లోపలి భాగాన్ని అలంకరించిన అద్భుతమైన శిల్పాల ఆకర్షణీమైన ఫొటోలను  రామ జన్మభూమి ట్రస్టు ఆదివా

Read More

ఛత్తీస్గఢ్ సీఎంగా విష్ణుదేవ్ సాయి

ఛత్తీస్గఢ్ కొత్త ముఖ్యమంత్రిగా విష్ణు దేవ్ సాయిని ప్రకటించారు. బీజేపీ శాసన సభా పక్ష సమావేశంలో కొత్త ఎమ్మెల్యేలతో పరిశీలకులు సమావేశం తర్వాత సీఎంగా విష

Read More

CM పై రెచ్చిపోయిన కుమార్తె.. మానాన్న మమ్మల్ని పట్టించుకోవడంలేదు..

పంజాబ్​ సీఎం భగవంత్ మాన్ కుమార్తె సంచలన వ్యాఖ్యలు చేశారు.  మానాన్న మమ్మల్నే పట్టించుకోవడం లేదు.. ఇక రాష్ట్రాన్నేం పట్టించుకుంటారని  భగవంత్ మ

Read More

రాజకీయ వారసుడిని ప్రకటించిన బీఎస్పీ అధినేత్రి మాయావతి

బహుజన సమాజ్ పార్టీ (బీఎస్పీ) అధినేత్రి మాయవతి ఆదివారం తన రాజకీయ వారసుడిని ప్రకటించింది. తన మేనల్లుడు ఆకాష్ ఆనంద్ ను తన రాజకీయ వారసుడిగా ప్రకటించింది.

Read More

జర్నలిస్టు సౌమ్య హత్య కేసు.. 15 ఏళ్లు పోరాడి గెలిచిన తండ్రి మృతి

కూతురును చంపిన కేసులో నిందితులకు శిక్ష పడేందుకు ఆ తండ్రి ఎంతో పోరాటం చేశాడు.. వృద్దాప్య సమస్యలు వెంటాడుతున్నా పట్టించుకోలేదు.. తన కూతురు ప్రాణాలు తీసి

Read More

కర్ణిసేన చీఫ్‌ హత్య కేసు : ఇద్దరు షూటర్ల అరెస్ట్‌

కర్ణిసేన చీఫ్‌ సుఖ్‌దేవ్‌సింగ్‌ గొగామెడి హత్య కేసులో పోలీసులు విచారణ మరింత వేగవంతం చేశారు ఈ కేసులో ముగ్గురిని అరెస్టు చేశారు. అరెస

Read More

యూపీలో ఘోర ప్రమాదం.. 8 మంది సజీవదహనం

ఉత్తరప్రదేశ్ బరేలిలోని భోజిపురా పోలీస్ స్టేషన్ పరిధిలో నైనిటాల్ హైవేపై ఘోర ప్రమాదం జరిగింది. కారు ట్రక్కు ఢీ కొని భారీగా మంటలు చెలరేగాయి. దీంతో కారులో

Read More

ఏపీకి మరో ముప్పు.. రైతులకు వాతావరణశాఖ అలర్ట్

ఆంధ్రప్రదేశ్ కు మరో భారీ ముప్పు పొంచి ఉందా..? తుపాన్ రూపంలో మరో గండం రానుంది..? ఇప్పటికే తుపాన్ తో తీవ్ర నష్టాల్లో ఉన్న రైతులను మళ్లీ అగాధంలో నెట్టేయన

Read More

నేను పేదలను పూజిస్త.. వాళ్లే నాకు వీఐపీలు : మోదీ

ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల ఫలితాలే ఇందుకు నిదర్శనం: ప్రధాని ఎన్నికల్లో గెలుపు కంటే ముందు ప్రజల హృదయాలను గెలవాలి నేను పేదలను పూజిస్త.. వాళ్లే నాకు

Read More

తుఫాన్ బాధితులకు రూ. 6 వేల సాయం: సీఎం స్టాలిన్

చెన్నై: తమిళనాడులో మిగ్​జాం తుఫాను కారణంగా నష్టపోయిన కుటుంబాలకు ఒక్కక్కరికీ రూ.6 వేల చొప్పున పరిహారం గా అందిస్తామని ఆ స్టేట్ సీఎం ఎంకే స్టాలిన్ శనివార

Read More

మనం ఇతరుల మాటలు వినం.. పుణె యూనివర్సిటీలో సీజేఐ స్పీచ్

పుణె/ న్యూఢిల్లీ: జీవితంలో ఇతరులు చెప్పే మాటలను మనం వినడంలేదని, మన సమాజంలో ఉన్న ప్రధాన సమస్య ఇదేనని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ అన్నారు.

Read More

దేశంలోకి చొరబడినందుకు రెండేండ్లు జైలు శిక్ష

మహారాజ్ గంజ్: భారత్​లోకి అక్రమంగా చొరబడేందుకు ప్రయత్నించిన అమెరికన్ పౌరుడికి ఉత్తరప్రదేశ్ కోర్టు రెండేళ్ల జైలు శిక్ష విధించింది. రూ.20వేలు ఫైన్​ చెల్ల

Read More