దేశం
ఒడిశా రైలు ప్రమాదం.. ముమ్మరంగా పునరుద్ధరణ పనులు
బాలాసోర్: ఒడిశాలోని బహనాగ బజార్ స్టేషన్ వద్ద రైలు ప్రమాదం జరిగిన ప్రాంతంలో పునరుద్ధరణ పనులు ముమ్మరంగా జరుగుతున్నాయని రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల
Read Moreశోభనం రోజే గుండెపోటుతో కొత్త జంట మృతి.. ఒకే టైంలో ఇద్దరికీ హార్ట్ ఎటాక్
లక్నో: మూడు ముళ్ల బంధంతో ఒక్కటైన యువజంట తొలిరాత్రే కన్నుమూసింది. భార్యాభర్తలు ఇద్దరికీ ఒకేసారి హార్ట్ ఎటాక్ రావడంతో తెల్లారేసరికి విగతజీవులుగా మారారు
Read Moreచిన్న నగరాల్లో ఫుల్లు ట్యాలెంట్
న్యూఢిల్లీ: పెద్ద కంపెనీలన్నీ ఉద్యోగుల కోసం మెట్రో సిటీలవైపు చూసే పరిస్థితి ఇప్పుడు లేదు. టైర్–-2 నగరాలు ప్రధాన టాలెంట్ హబ్&zw
Read Moreసెక్యూరిటీ సమిట్లో భాగంగానే సీక్రెట్ మీటింగ్
సింగపూర్ : వరల్డ్వైడ్గా ఉన్న కొన్ని ముఖ్యమైన ఇంటెలిజెన్స్ ఏజెన్సీలకు చెందిన సీనియర్ అధికారులు సింగపూర్లోని షాంగ్రిలా హోటల్లో జరిగిన సెక్యూరిటీ మీట
Read Moreతెలంగాణే మా నెక్స్ట్ టార్గెట్.. వచ్చే ఎన్నికల్లో బీజేపీని తుడిచిపెట్టేస్తాం: రాహుల్ గాంధీ
తెలంగాణే మా నెక్స్ట్ టార్గెట్.. వచ్చే ఎన్నికల్లో బీజేపీని తుడిచిపెట్టేస్తాం: రాహుల్ గాంధీ ప్రతిపక్షాలన్నీ ఏకమయ్యాయి కర్నాటక ఫలితాలే రిపీట్
Read Moreగొప్పమనసు చాటుకున్న సెహ్వాగ్.. రైలు ప్రమాదంతో అనాథలైన పిల్లలకు ఉచిత విద్య
ఒడిశా రైలు ప్రమాదం వందలాది కుటుంబాల్లో పెను విషాదాన్ని నింపిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో ఇప్పటివరకు 290 మంది మృత్యువాత పడగా, వందలాది మంది ఆస్పత్రుల్లో చ
Read Moreజూన్ 5, 6న పలు రైళ్లు రద్దు
ఒడిశాలో జరిగిన ఘోర రైలు ప్రమాద ఘటనతో రైల్వేశాఖ అధికారులు పలు రైళ్లను రద్దు చేశారు. బాలేశ్వర్ సమీపంలో ట్రాక్ పునరుద్ధరణ పనులు కొనసాగుతుండటం
Read Moreబీహార్: నిర్మాణంలో ఉండగానే కుప్పకూలిన కేబుల్ బ్రిడ్జి
బీహార్లో ఘోర ప్రమాదం తప్పింది. భాగల్పూర్లో గంగానదిపై నిర్మిస్తున్న కేబుల్ బ్రిడ్జి పేకమేడలా కుప్పకూలింది. బ్రిడ్జి కూలిన దృశ్య
Read Moreకొండచరియలు విరిగిపడి 14 మంది మృతి
బీజింగ్ : చైనాలో ఘోర ప్రమాదం జరిగింది. అటవీ ప్రాంతంలో కొండచరియలు విరిగిపడి 14 మంది మృతిచెందారు. ఐదుగురు గల్లంతయ్యారు. నైరుతి చైనాలోని సిచువాన్ ప
Read Moreఒడిశా రైలు ప్రమాదం.. మృతుల సంఖ్యలో వాస్తవమెంత..? : మమతా బెనర్జీ
కోల్కతా : ఒడిశా రైలు ప్రమాదంలో రైల్వే శాఖ ప్రకటించిన మృతుల సంఖ్య విషయంలో పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా
Read Moreరంగంలోకి దిగిన ఏఐ.. ఒక్క నెలలోనే 4వేల జాబ్స్ కట్.. ఇప్పుడే ఇలా ఉంటే...
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కారణంగా పలు రంగాల్లోని ఉద్యోగులకు ముప్పుందని కొన్ని రోజుల నుంచే ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ క్రమంలోనే ఈ ఏడాది మేలో ఏఐ వల్ల ఉద్య
Read Moreఒడిశా రైలు ప్రమాదంలో చనిపోయిన మృతుల పిల్లలకు అదానీ గ్రూపు సాయం
ఒడిశాలోని బాలేశ్వర్ వద్ద జరిగిన రైలు ప్రమాద ఘటనపై అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ప్రమాదంలో మృతి చెందినవారి ప
Read Moreనలుగురు పిల్లలను స్టీలు డ్రమ్ములో పెట్టి.. ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న తల్లి
రాజస్థాన్ లో ఓ మహిళ, తన నలుగురు పిల్లలను చంపి తానూ ఆత్మహత్య చేసుకుంది. ఈ విషాదకరమైన ఘటన బార్మన్ జిల్లాలోని బనియావాస్ లో చోటుచేసుకుంది. ఊర్మిళ, జెతారామ
Read More












