దేశం

Fact Check : రూ.5 పాతనోటుకు.. రూ.6 లక్షలా.. నిజమేనా.. సైబర్ ఉచ్చులో భాగమా

అంతర్జాతీయ మార్కెట్‌లో రూ.5 నోటుకు డిమాండ్ వేగంగా పెరుగుతోంది. ఈ కారణంగా చాలా మంది పాత, చెల్లని రూ.5నోటు కోసం అన్వేషించడం ప్రారంభించడం ప్రారంభించ

Read More

టైం బాగోలేదు : మాథెరన్ టాయ్ ట్రైన్ కూడా పట్టాలు తప్పింది

ఒడిశాలో ట్రైన్​ యాక్సిడెంట్ మిగిల్చిన విషాదం మరువకముందే మహారాష్ర్టలో మరో రైలు ప్రమాదం జరిగింది. అయితే ఈ యాక్సిడెంట్​లో అందరూ సేఫ్ గా ఉన్నట్లు అధికారుల

Read More

చెప్పారు.. చేశారు : కరెంట్ హామీతో.. కాంగ్రెస్ మేనిఫెస్టో అమలు

కర్ణాటక ప్రజలకు కాంగ్రెస్  ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది.  అసెంబ్లీ ఎన్నికల టైమ్ లో ఇచ్చిన  ‘గృహ జ్యోతి’ హామీ పథకాన్ని జూ

Read More

రెండు గంట‌ల్లో బెంగ‌ళూరు - చెన్నై.. విమానం కంటే స్పీడ్ ట్రైన్ వ‌స్తుంది

రైలు ప్రయాణికులకు శుభవార్త. ఇకనుంచి బెంగళూరు నుంచి చెన్నైకి రైలులో వెళ్లాలనుకునే వారికి దక్షిణ మధ్య రైల్వే ఓ గుడ్ న్యూస్ చెప్పింది. ఈ ప్రధాన నగరాలకు వ

Read More

ఫ్రూట్స్ ను మురుగునీటితో క‌డుగుతున్నాడు.. అడ్డంగా దొరికి అరెస్ట్ అయ్యాడు

పండ్లు, కూరగాయలు ఆరోగ్యానికి మేలును చేస్తాయని చాలా మంది చెబుతుంటారు. చెప్పడమే కాదు అది నిజమే. కానీ కొన్ని సార్లు వాటిని తిన్నా అనారోగ్యం పాలవుతున్నారు

Read More

ఒడిశా రైలు ప్రమాదం.. ఇంకా గుర్తించని 101 మృతదేహాలు

ఒడిశా రైలు ప్రమాదంలో ప్రయాణికుల మృతదేహాలను గుర్తించే ప్రక్రియ కొనసాగుతుంది. ప్రస్తుతం 200 మంది వివిధ ఆసుపత్రులలో చికిత్స పొందుతున్నారని, ఇంకా 101 మృతద

Read More

రైలు ప్రమాదంపై ఒడిశాకు చేరిన సీబీఐ బృందం

దేశ వ్యాప్తంగా తీవ్ర విషాదం నింపిన  ఒడిశా రైలు ప్రమాద ఘటనపై  సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ)రంగంలోకి దిగింది. బాలాసోర్ కు చేరుకున

Read More

ఒడిశా రైలు ప్రమాదం వెనుక టీఎంసీ హస్తం : సువేందు అధికారి

ఒడిశాలో జరిగిన రైలు ప్రమాదంపై బీజేపీ నేత, పశ్చిమ బెంగాల్ ప్రతిపక్ష నాయకుడు సువేందు అధికారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ ఘటన వెనుక తృణమూల్ కాంగ్రెస్ హస్తం

Read More

అనాథ పిల్లలను చావబాదింది.. ఏడుస్తూ వేడుకున్న ఆపలేదు

చత్తీస్​గఢ్: ఓ అడాప్షన్ సెంటర్ మహిళ ఇద్దరు అనాథ పిల్లలను చావబాదింది. పసివాళ్లనే కనికరం కూడా లేకుండా దారుణంగా కొట్టింది. వాళ్లు ఏడుస్తూ వేడుకుంటున్నా ఆ

Read More

సిసోడియాకు బెయిల్ నిరాకరణ...  పిటిషన్​ను  తిరస్కరించిన ఢిల్లీ హైకోర్టు  

న్యూఢిల్లీ: మనీ లాండరింగ్ కేసులో జైలులో ఉన్న ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాకు ఢిల్లీ హైకోర్టు బెయిల్ నిరాకరించింది. ఆయన దాఖలు చేసిన మధ్యంతర

Read More

రైలు ప్రమాదంపై రంగంలోకి సీబీఐ

బాలాసోర్/భువనేశ్వర్: రైలు ప్రమాద ఘటనపై ఒడిశా పోలీసులు కేసు నమోదు చేశారు. నిర్లక్ష్యంతో మరణాలకు కారణం కావడం, జీవితాలను ప్రమాదంలోకి నెట్టడం వంటి అభియోగా

Read More

రేపు కేరళకు రుతుపవనాలు

న్యూఢిల్లీ: ఈసారి రుతుపవనాల రాక ఆలస్యం అవుతోంది. ఈ నెల 4న వస్తాయనుకున్న రుతుపవనాలు.. మూడు నాలుగు రోజులు ఆలస్యంగా ఈ నెల 7న రుతుపవనాలు కేరళను తాకే చాన్స

Read More

మంత్రి మల్లా రెడ్డిని  బర్తరఫ్ చేయాలి ..  నేషనల్ ఉమెన్ కమిషన్​కు బీజేపీ మోర్చా ఫిర్యాదు

న్యూఢిల్లీ, వెలుగు:  మల్లా రెడ్డిని వెంటనే మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలని నేషనల్ ఉమెన్ కమిషన్(ఎన్ డబ్ల్యూసీ)ను బీజేపీ మోర్చా కోరింది. ఆయన ఆదేశ

Read More